Webdunia - Bharat's app for daily news and videos

Install App

ది కేరళ స్టోరీ దర్శకుడికి అస్వస్థత.. డీహైడ్రేషన్‌తో ఆస్పత్రిలో..

Webdunia
శనివారం, 27 మే 2023 (16:11 IST)
ది కేరళ స్టోరీ దర్శకుడు సుదీప్తో సేన్ అస్వస్థతకు గురైయ్యారు. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగా వుందని వైద్యులు తెలిపారు. డీ-హైడ్రేషన్, ఇన్ఫెక్షన్ల కారణంగా ఆయన ఆస్పత్రిలో చేరారని.. ప్రమోషన్‌లలో పాల్గొన్న అస్వస్థతకు గురైనట్లు ఆయనే సుదీప్తో సేన్ స్వయంగా వెల్లడించారు.
 
అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వెల్లడించారు. ఇక "ది కేరళ స్టోరీ" సినిమాలో ఆదా శర్మ, యోగితా బిలానీ, సోనియా, సిద్ది ఇధ్నాని ప్రధాన పాత్రల్లో నటించారు.
 
ఇప్పటివరకు 200 కోట్లకుపైగా వసూళ్లు సాధించినట్లు సమాచారం. కేరళ రాష్ట్రంలో అమ్మాయిలను బలవంతంగా మతం మార్పించి.. వారిని తీవ్రవాదులుగా ఎలా మార్చారనే అంశంతో ది కేరళ స్టోరీస్ తెరకెక్కింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గాంధీ కుటుంబమే ఆ పని చేయలేకపోయింది.. రేవంత్ ఏం చేయగలడు: ఏపీ బీజేపీ మంత్రి

యూపీలో విచిత్ర ఘటన: 18ఏళ్ల బాలుడితో 30ఏళ్ల యువతి పెళ్లి.. అప్పటికే రెండు వివాహాలు

కన్నడ నటి రన్యా రావు బెయిల్ పిటిషన్‌‌పై విచారణ : ఏప్రిల్ 17కి వాయిదా

తిరుపతి-కాట్పాడి రైల్వే లైన్: ప్రధానికి కృతజ్ఞతలు తెలిపిన ఏపీ సీఎం చంద్రబాబు

పోలీసుల బట్టలు ఊడదీసి నిలబెడతానన్న జగన్: అరటి తొక్క కాదు ఊడదీయడానికి...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments