Webdunia - Bharat's app for daily news and videos

Install App

"ఘాజీ" ట్రైలర్ వచ్చేసింది.. 1971 ఇండో-పాక్ సబ్‌మెరైన్ వార్ నేపథ్యంలో... (ట్రైలర్)

దగ్గుబాటి హీరో రానా హీరోగా నటించిన కొత్త చిత్రం "ఘాజి". 1971లో భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య జరిగిన యుద్ధాన్ని నేపథ్యంగా చేసుకుని ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు సంకల్ప్ తెరకెక్కించాడు. ఇందులో తాప్సీ హీరోయ

Webdunia
గురువారం, 12 జనవరి 2017 (09:56 IST)
దగ్గుబాటి హీరో రానా హీరోగా నటించిన కొత్త చిత్రం "ఘాజి". 1971లో భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య జరిగిన యుద్ధాన్ని నేపథ్యంగా చేసుకుని ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు సంకల్ప్ తెరకెక్కించాడు. ఇందులో తాప్సీ హీరోయిన్‌గా నటించింది. అతుల్ కులకర్ కీలక పాత్ర పోషించాడు. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ గురువారం విడుదల చేశారు.
 
వ్యూహాలు.. ఎదురుదాడులు.. దేశభక్తితో అడుగుముందుకు వేసిన వైనం వంటి దృశ్యాలతో ఈ ట్రైలర్‌ను తీశారు. 1971లో జరిగిన భారత్-పాకిస్థాన్ సబ్ మెరైన్ వార్ నేపథ్యంలో తెరకెక్కిన సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలున్నాయి. ఇప్పుడు ట్రైలర్‌తో అంచనాలు స్కైన్ టచ్ చేస్తున్నాయి. ఫిబ్రవరి 17వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Jyoti Malhotra: పాకిస్తాన్‌లో నన్ను వివాహం చేసుకోండి.. అలీ హసన్‌తో జ్యోతి మల్హోత్రా

NallaMala: పెద్దపులికి చుక్కలు చూపెట్టిన ఎలుగుబంటి.. వీడియో వైరల్

Sonia Gandhi: నేషనల్ హెరాల్డ్ కేసు: సోనియా గాంధీ రూ.142 కోట్లు సంపాదించారా?

కదులుతున్న రైలు నుంచి సూట్‌కేస్ విసిరేసారు, తెరిచి చూస్తే శవం

Jagan: చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఎందుకు? వైఎస్ జగన్ అరెస్ట్ కోసమా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments