Webdunia - Bharat's app for daily news and videos

Install App

ది కాశ్మీర్ ఫైల్స్ వివాదం.. ఎవరేమన్నారు..?

Webdunia
మంగళవారం, 29 నవంబరు 2022 (19:05 IST)
ది కాశ్మీర్ ఫైల్స్ చిత్రం వివాదంలో చిక్కుకుంది. అంతర్జాతీయ భారతీయ చలనచిత్ర వేడుకల్లో ఈ చిత్రాన్ని ప్రదర్శించడం దుమారానికి దారితీసింది. ఇది అభ్యంతరకర చిత్రమని జ్యూరీ అధినేత, ఇజ్రాయేల్ దర్శకుడు నడవ్ లాపిడ్ చేసిన వ్యాఖ్యలు దుమారానికి దారితీశాయి. దీంతో స్పందించిన జ్యూరీ బోర్డు.. అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం అంటూ చెప్పారు.  
 
మరోవైపు లాపిడ్ వ్యాఖ్యలను భారత్‌లోని ఇజ్రాయెల్ రాయబారి ఖండించారు. కేంద్ర ప్రభుత్వానికి క్షమాపణలు తెలిపారు. గోవాలో జరిగిన అంతర్జాతీయ భారతీయ చలనచిత్రోత్సవం (ఇఫి)లో ది కశ్మీర్ ఫైల్స్ చిత్రాన్ని ప్రదర్శించారు. ఈ నేపథ్యంలోనే ఇఫి జ్యూరీ బోర్డు మంగళవారం ఓ ప్రకటన చేసింది. లాపిడ్ చేసిన వ్యాఖ్యలకు జ్యూరీ బోర్డుకు సంబంధం లేదని స్పష్టం చేసింది. 

సంబంధిత వార్తలు

వైఎస్ జగన్ అనే నేను... జూన్ 9న ఉదయం 9.38 గంటలకు విశాఖలో ప్రమాణ స్వీకారం...

పోస్ట్ పోల్ సర్వే.. టీడీపీ కూటమి విజయం.. వైకాపాకు ఆ ప్రాంతాల్లో పట్టు

ఒకవైపు ఓడిపోతున్నా, చివరి రౌండ్ల వరకూ చూడంటారు, హహ్హహ్హ: ప్రశాంత్ కిషోర్

చీరకట్టులో స్పోర్ట్స్ ‌బైకుపై దూసుకెళ్లిన వరంగల్ ఆంటీ ... అవాక్కమైన మగరాయుళ్లు!! (Video Viral)

ఛత్తీస్‌గఢ్‌లో లోయలోపడిన వాహనం - 17 మంది మృతి

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments