Webdunia - Bharat's app for daily news and videos

Install App

ది కాశ్మీర్ ఫైల్స్ వివాదం.. ఎవరేమన్నారు..?

Webdunia
మంగళవారం, 29 నవంబరు 2022 (19:05 IST)
ది కాశ్మీర్ ఫైల్స్ చిత్రం వివాదంలో చిక్కుకుంది. అంతర్జాతీయ భారతీయ చలనచిత్ర వేడుకల్లో ఈ చిత్రాన్ని ప్రదర్శించడం దుమారానికి దారితీసింది. ఇది అభ్యంతరకర చిత్రమని జ్యూరీ అధినేత, ఇజ్రాయేల్ దర్శకుడు నడవ్ లాపిడ్ చేసిన వ్యాఖ్యలు దుమారానికి దారితీశాయి. దీంతో స్పందించిన జ్యూరీ బోర్డు.. అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం అంటూ చెప్పారు.  
 
మరోవైపు లాపిడ్ వ్యాఖ్యలను భారత్‌లోని ఇజ్రాయెల్ రాయబారి ఖండించారు. కేంద్ర ప్రభుత్వానికి క్షమాపణలు తెలిపారు. గోవాలో జరిగిన అంతర్జాతీయ భారతీయ చలనచిత్రోత్సవం (ఇఫి)లో ది కశ్మీర్ ఫైల్స్ చిత్రాన్ని ప్రదర్శించారు. ఈ నేపథ్యంలోనే ఇఫి జ్యూరీ బోర్డు మంగళవారం ఓ ప్రకటన చేసింది. లాపిడ్ చేసిన వ్యాఖ్యలకు జ్యూరీ బోర్డుకు సంబంధం లేదని స్పష్టం చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతదేశపు అంతర్జాతీయ బయోఫార్మా ఆశయాలకు మద్దతు ఇస్తోన్న ఎజిలెంట్

ఏపీలో ఇక స్మార్ట్ రేషన్ కార్డులు.. మంత్రి నాదెండ్ల వెల్లడి

US: పడవ ప్రయాణం.. వర్జీనియాలో నిజామాబాద్ వ్యక్తి గుండెపోటుతో మృతి

కన్నతండ్రి అత్యాచారం.. కుమార్తె గర్భం- ఆ విషయం తెలియకుండానే ఇంట్లోనే ప్రసవం!

TGSRTC: హైదరాబాద్- విజయవాడ మధ్య బస్సు సర్వీసులపై టీజీఎస్సార్టీసీ తగ్గింపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments