Webdunia - Bharat's app for daily news and videos

Install App

రామ్ చరణ్ ఇంట క్రిస్మస్ సందడి.. ఒకే ఫ్రేములో మెగాస్టార్స్

Webdunia
బుధవారం, 21 డిశెంబరు 2022 (13:30 IST)
టాలీవుడ్ హీరో, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇంట మంగళవారం రాత్రి క్రిస్మస్ వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో మెగా ఫ్యామిలీకి చెందిన నటీనటులంతా ఒక చోట చేశారు. ముఖ్యంగా మెగా కజిన్స్ అల్లు అర్జున్ - స్నేహా దంపతులు, వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, నిహారిక, శిరీష్, సుస్మితా, శ్రీజ తదితరులు పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా వారంతా సరదా మాటలు, గేమ్స్‌తో ఎంజాయ్ చేశారు. సీక్రెట్ శాంతా గేమ్‌లో పాల్గొని, పరస్పరం బహుమతులు ఇచ్చిపుచ్చుకున్నారు. ఈ ఫోటోలను చెర్రీ సతీమణి ఉపాసన తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. 
 
స్టార్స్‌తో నిండిపోయిన ఈ ఫోటో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిని చూసిన ప్రతి ఒక్కరూ "కడుపు నిండిపోయింది.. చూడటానికి రెండు కళ్లు చాలడం లేదంటూ" తమ ఆనందాన్ని తెలుపుతున్నారు. కాగా, ఉపాసన తల్లికాబోతున్న తరుణంలో ఈ వేడుకలు మరింత గ్రాండ్‌గా నిర్వహించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రీల్స్ కోసం యమునా నది ఒడ్డున బాలికలు నీటితో చెలగాటం: మునిగిపోయి ఆరుగురు మృతి

పేద విద్యార్ధిని చదువుకు సాయిదత్త పీఠం చేయూత

వైసిపి వెన్నుపోటు దినం: బొత్సకు ఏమైంది? ఎందుకలా పడిపోయారు (video)

Wajahat Khan: శర్మిష్ట అరెస్టుకు కారణమైన వ్యక్తి.. ఎక్కడ? ఎఫ్ఐఆర్ నమోదు

రాజోలిలో ఇథనాల్ చిచ్చు... తిరగబడిన రైతుబిడ్డ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments