Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏప్రిల్ 23న ''తలైవి''గా వస్తోన్న జయలలిత

Webdunia
బుధవారం, 24 ఫిబ్రవరి 2021 (23:34 IST)
Thalaivi
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ తలైవిగా రూపుదిద్దుకుంటోంది. ఫిబ్రవరి 24న ఆమె పుట్టిన రోజు సందర్భంగా.. అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న 'తలైవి' విడుదల తేదీ ఖరారైంది.

ఏఎల్‌ విజయ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ బయోపిక్‌లో తలైవిగా బాలీవుడ్‌ నటి కంగన రనౌత్‌ కనిపించనుంది. ఇక ఈ చిత్రంలో ఎంజీఆర్‌గా అరవింద్‌స్వామి కనిపించనున్నారు. కరుణానిధి పాత్రలో ప్రకాశ్‌రాజ్‌, శశికళ పాత్రలో పూర్ణ నటించారు.
 
ఫిబ్రవరి 24న జయలలిత జయంతి సందర్భంగా చిత్రబృందం విడుదల తేదీని ఖరారు చేసింది. ఏప్రిల్‌ 23న తలైవి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటించింది.

ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్‌ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. వాస్తవానికి గతేడాది జూన్‌ 26న ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. కరోనా కారణంగా అనుకున్న సమయానికి చిత్రీకరణ పూర్తికాకపోవడంతో విడుదల జాప్యమైన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Jyoti Malhotra: పాకిస్తాన్‌లో నన్ను వివాహం చేసుకోండి.. అలీ హసన్‌తో జ్యోతి మల్హోత్రా

NallaMala: పెద్దపులికి చుక్కలు చూపెట్టిన ఎలుగుబంటి.. వీడియో వైరల్

Sonia Gandhi: నేషనల్ హెరాల్డ్ కేసు: సోనియా గాంధీ రూ.142 కోట్లు సంపాదించారా?

కదులుతున్న రైలు నుంచి సూట్‌కేస్ విసిరేసారు, తెరిచి చూస్తే శవం

Jagan: చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఎందుకు? వైఎస్ జగన్ అరెస్ట్ కోసమా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments