Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫోన్ ట్యాపింగ్ వల్లే సమంత, నాగచైతన్య విడిపోయారు..

సెల్వి
శుక్రవారం, 29 మార్చి 2024 (17:05 IST)
ఫోన్ ట్యాపింగ్ వల్లే టాలీవుడ్ స్టార్స్ సమంత, నాగచైతన్య విడిపోయారట. సమంత, చైతూ విడాకులకు కారణం ఈ ఫోన్‌ ట్యాపింగే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు తీన్మార్ మల్లన్న. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ నేత సమంత ఫోన్ ట్యాప్ చేశారని తెలుస్తోంది. 
 
పైగా సదరు నేత కేవలం రాజకీయాలు మాత్రమే కాకుండా.. మందుల వ్యాపారం కూడా చేస్తున్నారని మల్లన్న అన్నారు. దీనిపై త్వరలోనే పూర్తి వాస్తవాలు వెలుగులోకి వస్తాయి అన్నారు. 
 
ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌ అవుతోంది. కాగా తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 10 లక్షల మంది ఫోన్లు ట్యాప్‌ చేశారనే వార్తలు వినిపిస్తున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తుర్కియేకు పారిపోయి రెండో పెళ్లి చేసుకున్న హమస్ చీఫ్ భార్య!!

మానసాదేవి ఆలయం తొక్కిసలాటకు కరెంట్ షాక్ పుకార్లే తొక్కిసలాటకు కారణం

ఇన్‌స్టా యువకుడి కోసం బిడ్డను బస్టాండులో వదిలేసిన కన్నతల్లి

ట్యూటర్‌తో అభ్యంతరకర స్థితిలో కోడలు ఉన్నట్టు నా కొడుకు చెప్పాడు...

వైకాపా పాలనలో జరిగిన నష్టాన్ని వడ్డీతో సహా తెస్తాం : మంత్రి నారా లోకేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments