ఫోన్ ట్యాపింగ్ వల్లే సమంత, నాగచైతన్య విడిపోయారు..

సెల్వి
శుక్రవారం, 29 మార్చి 2024 (17:05 IST)
ఫోన్ ట్యాపింగ్ వల్లే టాలీవుడ్ స్టార్స్ సమంత, నాగచైతన్య విడిపోయారట. సమంత, చైతూ విడాకులకు కారణం ఈ ఫోన్‌ ట్యాపింగే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు తీన్మార్ మల్లన్న. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ నేత సమంత ఫోన్ ట్యాప్ చేశారని తెలుస్తోంది. 
 
పైగా సదరు నేత కేవలం రాజకీయాలు మాత్రమే కాకుండా.. మందుల వ్యాపారం కూడా చేస్తున్నారని మల్లన్న అన్నారు. దీనిపై త్వరలోనే పూర్తి వాస్తవాలు వెలుగులోకి వస్తాయి అన్నారు. 
 
ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌ అవుతోంది. కాగా తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 10 లక్షల మంది ఫోన్లు ట్యాప్‌ చేశారనే వార్తలు వినిపిస్తున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీ అభివృద్ధికి డబుల్ ఇంజిన్ సర్కారు : ప్రధాని నరేంద్ర మోడీ

కర్ణాటక మంత్రులు వర్సెస్ నారా లోకేష్‌ల స్పైసీ వార్... రాయితీలిస్తే ఏపీకి పెట్టుబడులు రావా?

ప్రధాని మోడీ కర్మయోగి - కూటమి ప్రభుత్వం 15 యేళ్లు కొనసాగాలి : పవన్ కళ్యాణ్

PM tour in AP: ప్రధాని ఏపీ పర్యటనలో అపశృతి.. కరెంట్ షాకుతో ఒకరు మృతి (video)

మొన్న రోడ్లు.. నేడు చెత్త : కరిణ్ మజుందార్ షా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

హృద్రోగుల్లో అత్యధిక శాతం 50 ఏళ్ల లోపువారే: టాటా ఏఐజీ సర్వేలో వెల్లడి

తర్వాతి కథనం
Show comments