Webdunia - Bharat's app for daily news and videos

Install App

మానవత్వాన్ని రేప్ చేస్తున్నారు... ట్వింకిల్ ఘటనపై రష్మీ గౌతమ్ ఫైర్

Webdunia
సోమవారం, 10 జూన్ 2019 (12:37 IST)
ఉత్తరప్రదేశ్‌లోని అలీఘడ్ ప్రాంతంలో.. ముక్కుపచ్చలారని రెండేళ్ల చిన్నారిని పదివేల అప్పుకోసం కంటి గుడ్లు పీకేసి గొంతు నులిమి చంపేశారు. మృతదేహాన్ని చెత్తకుప్పలో పడేశారు. అత్యంత పాశవికంగా మారిన ఈ ఘటనను సామాన్య ప్రజానికమే కాకుండా సెలబ్రిటీలు సైతం ఖండిస్తున్నారు. 
 
ఇప్పటికే బాలీవుడ్ సెలబ్రిటీలు సన్ని లియోన్, అభిషేక్ బచ్చన్, తదితరులు తమ స్పందనల్ని తెలియజేయగా.. టాలీవుడ్ నుండి యాంకర్ రష్మి రియాక్ట్ అవుతూ.. ట్విట్టర్‌లో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ఈ ఘటనకు పాల్పడిన నిందితుడు మహ్మద్ జాహిద్‌ను బహిరంగంగా ఉరితీయాలని సోషల్ మీడియాలో #JusticeforTwinkleSharma హ్యాష్ ట్యాగ్‌తో నెటిజన్లు స్పందనలు తెలియజేస్తున్నారు. 
 
తాజాగా ఈ ఘటనపై రష్మీ తీవ్రంగా స్పందించింది. ''ట్వింకిల్.. ట్వింకిల్.. లిటిల్ స్టార్.. హౌ వుయ్ వండర్ హౌ యు ఆర్. కఠినమైన చట్టాలు రావడానికి ఇంకా ఎంత మంది బలవ్వాలి. మానవత్వాన్ని రేప్ చేస్తున్నారు'' అంటూ ''జస్టిస్ ఫర్ ట్వింకిల్'' హ్యాష్‌ ట్యాగ్‌తో భావోద్వేగ ట్వీట్‌ను షేర్ చేశారు రష్మి. యాంకర్ రష్మీ ట్వీట్‌పై నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తోంది. ఇలాంటి వారికి బహిరంగంగా ఉరితీయాలనే డిమాండ్ పెరిగిపోతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Crow: మెస్సీని మరిచిపోండి.. కాకి ఫుట్ బాల్ ఆడితే ఎలా వుంటుంది.. (video)

పాకిస్థాన్, చైనాలకు వణుకు.. రష్యన్ R-37M క్షిపణిని కొనుగోలు చేయనున్న భారత్

Jagan: మూడు రోజులుగా ముగ్గుర్ని యువకుల్ని పోలీసులు హింసించారు.. జగన్ ఫైర్

Engineering student: పరీక్షల్లో అనుకున్న ఫలితాలు రాలేదు.. ఉరేసుకుని విద్యార్థి ఆత్మహత్య

Temperatures rise in AP: తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments