Webdunia - Bharat's app for daily news and videos

Install App

నట కిరీటి రాజేంద్ర ప్రసాద్‌కు కరోనా

Webdunia
ఆదివారం, 9 జనవరి 2022 (17:01 IST)
కరోనా వైరస్ కల్లోలం సృష్టింది. ఈ వైరస్ బారినపడుతున్న సినీ సెలబ్రిటీల సంఖ్య విపరీతంగా పెరిగిపోంది. తాజాగా తెలుగు హీరో, నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ ఈ వైరస్ బారినపడ్డారు. ఇప్పటికే సూపర స్టార్ మహేష్ బాబుకు ఈ వైరస్ సోకిన విషయం తెల్సిందే. 
 
తాజాగా రాజేంద్ర ప్రసాద్ కూడా ఈ వైరస్ కోరల్లో చిక్కారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా, ఇటీవల రాజేంద్ర ప్రసాద్ నటించిన "సేనాపతి" చిత్రం ఆహా ఓటీటీలో రిలీజైన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Nara Lokesh : కేజీ టు పీజీ విద్యా వ్యవస్థలో పెను మార్పులు... డీల్ కుదిరింది

Pawan Kalyan: మమత బెనర్జీ వ్యాఖ్యలను ఖండించిన పవన్-మరణ మహా కుంభ్ అంటారా?

హైదరాబాద్ నగర శివార్లలో ఫామ్ ల్యాండ్స్ ప్లాట్స్ కొంటే అంతేసంగతులు అంటున్న హైడ్రా

మహిళల్లో క్యాన్సర్.. అందుబాటులోకి ఆరు నెలల్లో వ్యాక్సిన్-ప్రతాప్ రావ్ జాదవ్

YS Jagan : జగన్‌ కోసం కన్నీళ్లు పెట్టుకున్న బాలిక.. సెల్ఫీ తీసుకున్న వైకాపా చీఫ్(video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments