Webdunia - Bharat's app for daily news and videos

Install App

నట కిరీటి రాజేంద్ర ప్రసాద్‌కు కరోనా

Webdunia
ఆదివారం, 9 జనవరి 2022 (17:01 IST)
కరోనా వైరస్ కల్లోలం సృష్టింది. ఈ వైరస్ బారినపడుతున్న సినీ సెలబ్రిటీల సంఖ్య విపరీతంగా పెరిగిపోంది. తాజాగా తెలుగు హీరో, నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ ఈ వైరస్ బారినపడ్డారు. ఇప్పటికే సూపర స్టార్ మహేష్ బాబుకు ఈ వైరస్ సోకిన విషయం తెల్సిందే. 
 
తాజాగా రాజేంద్ర ప్రసాద్ కూడా ఈ వైరస్ కోరల్లో చిక్కారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా, ఇటీవల రాజేంద్ర ప్రసాద్ నటించిన "సేనాపతి" చిత్రం ఆహా ఓటీటీలో రిలీజైన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

19 ఏళ్ల కుర్రాడిని తీసుకుని 38 ఏళ్ల మహిళ జంప్, ఇద్దరూ బెంగళూరులో...

YS Viveka Case: ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన వైఎస్ సునీతారెడ్డి.. ఈ కేసు క్లోజ్ కాకపోతే?

Midhun Reddy: ఏపీ మద్య కుంభకోణం-బెయిల్ కోసం ఏసీబీ కోర్టులో మిధున్ రెడ్డి పిటిషన్

జగన్ ఆ విషయంలో నిష్ణాతుడు.. లిక్కర్ స్కామ్‌పై సమాధానం ఇవ్వాలి.. వైఎస్ షర్మిల

జూలై 26 నుంచి 31 వరకు సింగపూర్‌లో చంద్రబాబు పర్యటన.. ఎలా సాగుతుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

తర్వాతి కథనం
Show comments