Webdunia - Bharat's app for daily news and videos

Install App

రామ్ చరణ్ 'ధృవ' ప్రి-రిలీజ్ ఫంక్షన్‌కు ముఖ్య అతిథిగా కేటీఆర్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ 'ధృవ' చిత్రం ప్రి-రిలీజ్ ఫంక్షన్‌కు ముఖ్య అతిథిగా తెలంగాణ ఐటీ శాఖామంత్రి కె.టి. రామారావు పాల్గొననున్నట్లు టాలీవుడ్ సమాచారం. ఈ చిత్రం ప్రి-రిలీజ్ ఫంక్షన్ హైదరాబాదులోని యూసఫ్‌గూడ పోలీస్ లైన్స్‌లో డిసెంబరు 4వ తేదీన జరుగనున

Webdunia
బుధవారం, 30 నవంబరు 2016 (16:52 IST)
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ 'ధృవ' చిత్రం ప్రి-రిలీజ్ ఫంక్షన్‌కు ముఖ్య అతిథిగా తెలంగాణ ఐటీ శాఖామంత్రి కె.టి. రామారావు పాల్గొననున్నట్లు టాలీవుడ్ సమాచారం. ఈ చిత్రం ప్రి-రిలీజ్ ఫంక్షన్ హైదరాబాదులోని యూసఫ్‌గూడ పోలీస్ లైన్స్‌లో డిసెంబరు 4వ తేదీన జరుగనున్న సంగతి తెలిసిందే. 
 
ఇటీవల హైదరాబాదులో 10కె రన్ సందర్భంగా రామ్ చరణ్, కేటీఆర్ ఇద్దరూ కలిసి పాల్గొన్నారు. ఈ నేపధ్యంలో కేటీఆర్‌ను ప్రి-రిలీజ్ ఫంక్షనుకు ఆహ్వానించినట్లు తెలుస్తోంది. కేటీఆర్ రాకతో చరణ్ సినిమా ఫంక్షన్ మరింత గ్రాండ్ గా మారనుంది. 
 
ఈ చిత్రంలో రామ్ చరణ్ తేజ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది. అరవింద స్వామి కీలక పాత్రలో నటిస్తున్నాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు.

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

నల్లద్రాక్షను తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments