Webdunia - Bharat's app for daily news and videos

Install App

రామ్ చరణ్ 'ధృవ' ప్రి-రిలీజ్ ఫంక్షన్‌కు ముఖ్య అతిథిగా కేటీఆర్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ 'ధృవ' చిత్రం ప్రి-రిలీజ్ ఫంక్షన్‌కు ముఖ్య అతిథిగా తెలంగాణ ఐటీ శాఖామంత్రి కె.టి. రామారావు పాల్గొననున్నట్లు టాలీవుడ్ సమాచారం. ఈ చిత్రం ప్రి-రిలీజ్ ఫంక్షన్ హైదరాబాదులోని యూసఫ్‌గూడ పోలీస్ లైన్స్‌లో డిసెంబరు 4వ తేదీన జరుగనున

Webdunia
బుధవారం, 30 నవంబరు 2016 (16:52 IST)
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ 'ధృవ' చిత్రం ప్రి-రిలీజ్ ఫంక్షన్‌కు ముఖ్య అతిథిగా తెలంగాణ ఐటీ శాఖామంత్రి కె.టి. రామారావు పాల్గొననున్నట్లు టాలీవుడ్ సమాచారం. ఈ చిత్రం ప్రి-రిలీజ్ ఫంక్షన్ హైదరాబాదులోని యూసఫ్‌గూడ పోలీస్ లైన్స్‌లో డిసెంబరు 4వ తేదీన జరుగనున్న సంగతి తెలిసిందే. 
 
ఇటీవల హైదరాబాదులో 10కె రన్ సందర్భంగా రామ్ చరణ్, కేటీఆర్ ఇద్దరూ కలిసి పాల్గొన్నారు. ఈ నేపధ్యంలో కేటీఆర్‌ను ప్రి-రిలీజ్ ఫంక్షనుకు ఆహ్వానించినట్లు తెలుస్తోంది. కేటీఆర్ రాకతో చరణ్ సినిమా ఫంక్షన్ మరింత గ్రాండ్ గా మారనుంది. 
 
ఈ చిత్రంలో రామ్ చరణ్ తేజ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది. అరవింద స్వామి కీలక పాత్రలో నటిస్తున్నాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీకి భారీ వర్ష సూచన

Moving Train: కదులుతున్న ప్యాసింజర్ రైలు నుంచి పడిపోయిన మహిళ.. ఏం జరిగింది?

సుంకాల మోత... అమెరికాకు షాకిచ్చిన భారత్ - యుద్ధ విమానాల డీల్ నిలిపివేత?

YSRCP: వైఎస్ఆర్ కడప జిల్లాలో పోలింగ్ కేంద్రాలను తరలించవద్దు.. వైకాపా

Jangaon: ఆస్తి కోసం తల్లీకూతుళ్లను చంపేసిన ఇద్దరు మహిళలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

Heart attack: వర్షాకాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువా?

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments