Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలయ్యపై అలేఖ్యా రెడ్డి పోస్టు వైరల్.. ఎవ్వరూ లేనప్పుడు కన్నీళ్లు పెట్టుకున్నారు..

Webdunia
మంగళవారం, 14 మార్చి 2023 (11:24 IST)
Taraka Ratna
టాలీవుడ్ నటుడు తారకరత్న మరణం ప్రతి ఒక్కరినీ తీవ్ర విషాదంలోకి నెట్టింది. తారకరత్న భార్య అలేఖ్యారెడ్డి అతని మరణంతో కుంగిపోయింది. సోషల్ మీడియాలో ఆమె తన భావోద్వేగ క్షణాలను తన అనుచరులతో పంచుకుంటోంది. తాజాగా ఆమె నటుడు బాలకృష్ణపై ఎమోషనల్ నోట్ రాసింది. అలేఖ్యా రాసిన ఆ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
అలేఖ్యా రెడ్డి తన పోస్ట్‌లో "మంచి చెడు సమయాల్లో శిలలా నిలిచిన ఏకైక వ్యక్తి.. మిమ్మల్ని తండ్రిలా హాస్పిటల్‌కు తీసుకెళ్లడం నుండి, మీ పక్కన కూర్చోవడం వరకు. మీ పడక పక్కన, మీ కోసం తల్లిలా పాడుతూ.. మిమ్మల్ని ప్రతిస్పందించేలా చేయడానికి ఎన్నో చేశారు.. ఎవరూ లేనప్పుడు కన్నీళ్లు పెట్టుకున్న బాలయ్య" గారికి ధన్యవాదాలు అంటూ పేర్కొంది. మాతో జీవితాంతం వుంటారనుకుంటే.. అంతలోనే వదిలి వెళ్లిపోయారు. మిమ్మల్ని మిస్ అవుతున్నాం అంటూ తారకరత్నపై అలేఖ్యా పెట్టిన పోస్టు వైరల్ అవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Nara Lokesh : కేజీ టు పీజీ విద్యా వ్యవస్థలో పెను మార్పులు... డీల్ కుదిరింది

Pawan Kalyan: మమత బెనర్జీ వ్యాఖ్యలను ఖండించిన పవన్-మరణ మహా కుంభ్ అంటారా?

హైదరాబాద్ నగర శివార్లలో ఫామ్ ల్యాండ్స్ ప్లాట్స్ కొంటే అంతేసంగతులు అంటున్న హైడ్రా

మహిళల్లో క్యాన్సర్.. అందుబాటులోకి ఆరు నెలల్లో వ్యాక్సిన్-ప్రతాప్ రావ్ జాదవ్

YS Jagan : జగన్‌ కోసం కన్నీళ్లు పెట్టుకున్న బాలిక.. సెల్ఫీ తీసుకున్న వైకాపా చీఫ్(video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments