Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలయ్యపై అలేఖ్యా రెడ్డి పోస్టు వైరల్.. ఎవ్వరూ లేనప్పుడు కన్నీళ్లు పెట్టుకున్నారు..

Webdunia
మంగళవారం, 14 మార్చి 2023 (11:24 IST)
Taraka Ratna
టాలీవుడ్ నటుడు తారకరత్న మరణం ప్రతి ఒక్కరినీ తీవ్ర విషాదంలోకి నెట్టింది. తారకరత్న భార్య అలేఖ్యారెడ్డి అతని మరణంతో కుంగిపోయింది. సోషల్ మీడియాలో ఆమె తన భావోద్వేగ క్షణాలను తన అనుచరులతో పంచుకుంటోంది. తాజాగా ఆమె నటుడు బాలకృష్ణపై ఎమోషనల్ నోట్ రాసింది. అలేఖ్యా రాసిన ఆ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
అలేఖ్యా రెడ్డి తన పోస్ట్‌లో "మంచి చెడు సమయాల్లో శిలలా నిలిచిన ఏకైక వ్యక్తి.. మిమ్మల్ని తండ్రిలా హాస్పిటల్‌కు తీసుకెళ్లడం నుండి, మీ పక్కన కూర్చోవడం వరకు. మీ పడక పక్కన, మీ కోసం తల్లిలా పాడుతూ.. మిమ్మల్ని ప్రతిస్పందించేలా చేయడానికి ఎన్నో చేశారు.. ఎవరూ లేనప్పుడు కన్నీళ్లు పెట్టుకున్న బాలయ్య" గారికి ధన్యవాదాలు అంటూ పేర్కొంది. మాతో జీవితాంతం వుంటారనుకుంటే.. అంతలోనే వదిలి వెళ్లిపోయారు. మిమ్మల్ని మిస్ అవుతున్నాం అంటూ తారకరత్నపై అలేఖ్యా పెట్టిన పోస్టు వైరల్ అవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రతిదానికీ హెలికాఫ్టర్ కావాలంటే ఇలానే అవుతాది మరి (Video)

వర్షపు నీటిలో తెగిపడిన విద్యుత్ తీగ.. బాలుడిని అలా కాపాడిన యువకుడు (video)

కళ్లలో కారప్పొడి చల్లి.. కాళ్లుచేతులు కట్టేసి.. కసితీరా కత్తితో పొడిచి చంపేసింది..

Smiling Face Sky: అరుదైన ఖగోళ దృశ్యం.. చంద్రునికి దగ్గరగా శుక్ర-శని గ్రహాలు.. ఆకాశంలో స్మైలీ

జార్ఖండ్‌లో కర్ణిసేన రాష్ట్ర అధ్యక్షుడు అనుమానాస్పద మృతి!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

తర్వాతి కథనం
Show comments