Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలయ్యపై అలేఖ్యా రెడ్డి పోస్టు వైరల్.. ఎవ్వరూ లేనప్పుడు కన్నీళ్లు పెట్టుకున్నారు..

Webdunia
మంగళవారం, 14 మార్చి 2023 (11:24 IST)
Taraka Ratna
టాలీవుడ్ నటుడు తారకరత్న మరణం ప్రతి ఒక్కరినీ తీవ్ర విషాదంలోకి నెట్టింది. తారకరత్న భార్య అలేఖ్యారెడ్డి అతని మరణంతో కుంగిపోయింది. సోషల్ మీడియాలో ఆమె తన భావోద్వేగ క్షణాలను తన అనుచరులతో పంచుకుంటోంది. తాజాగా ఆమె నటుడు బాలకృష్ణపై ఎమోషనల్ నోట్ రాసింది. అలేఖ్యా రాసిన ఆ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
అలేఖ్యా రెడ్డి తన పోస్ట్‌లో "మంచి చెడు సమయాల్లో శిలలా నిలిచిన ఏకైక వ్యక్తి.. మిమ్మల్ని తండ్రిలా హాస్పిటల్‌కు తీసుకెళ్లడం నుండి, మీ పక్కన కూర్చోవడం వరకు. మీ పడక పక్కన, మీ కోసం తల్లిలా పాడుతూ.. మిమ్మల్ని ప్రతిస్పందించేలా చేయడానికి ఎన్నో చేశారు.. ఎవరూ లేనప్పుడు కన్నీళ్లు పెట్టుకున్న బాలయ్య" గారికి ధన్యవాదాలు అంటూ పేర్కొంది. మాతో జీవితాంతం వుంటారనుకుంటే.. అంతలోనే వదిలి వెళ్లిపోయారు. మిమ్మల్ని మిస్ అవుతున్నాం అంటూ తారకరత్నపై అలేఖ్యా పెట్టిన పోస్టు వైరల్ అవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కారు చక్రాల కింద నలిగిన లింగయ్య... వైఎస్ జగన్‌పై కేసు నమోదు

జగన్ కారు చక్రాల కింద సింగయ్య నలిగిపోయే దృశ్యాలు భయానకరంగా ఉన్నాయి : షర్మిల

హర్మూజ్ జలసంధి మూసివేత.. భారత్‌లో పెరగనున్న పెట్రోల్ ధరలు?

కారుపై నుంచి జగన్ అభివాదం చేస్తుంటే.. కారు చక్రాల కింద సింగయ్య నలిగిపోయాడు..(Video)

అమెజాన్ సామాజిక అభివృద్ధి: తెలంగాణ రంగారెడ్డి జిల్లాలో 4వ మోడల్ స్కూల్‌ పునరుద్ధరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments