Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ ట్వీట్లతోనే సరిపెడుతున్నారు : తమ్మారెడ్డి భరద్వాజ్

Webdunia
శుక్రవారం, 2 అక్టోబరు 2015 (14:12 IST)
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌పై టాలీవుడ్ దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ్ సెటైర్లు వేశారు. ఏదేని అంశంపై ట్వీట్లతో తన అభిప్రాయాన్ని వెలిబుచ్చే పవన్... వాటితోనే సరిపెట్టుకుంటున్నారన్నారు. తమిళనాడులో తెలుగు బోధనను కొనసాగించేందుకు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఉద్యమం చేయనున్నట్టు లోగడ వార్తలు వచ్చిన విషయం తెల్సిందే. తర్వాత దాని గురించి ఊసేలేదు. 
 
వీటిపై తమ్మారెడ్డి భరద్వాజ్ శుక్రవారం స్పందించారు. పవన్ ఆ ఉద్యమంపై ఎందుకు వెనక్కి తగ్గారో తెలియదన్నారు. ఆయన గనుక ఆ ఉద్యమంలో పాల్గొంటే చైతన్యం వస్తుందని అభిప్రాయపడ్డారు. తమిళనాడులో తెలుగు బోధనను కొనసాగించకపోతే రక్తాక్షరాలతో ఉద్యమం చేపడతామని సీబీఐ జాతీయ కమిటీ సభ్యుడు నారాయణ ప్రకటించారు. 
 
ఇదిలాఉంటే తమిళనాడులో తెలుగు బోధనను కొనసాగించాలని ఉత్తరాల ఉద్యమం చేయబోతున్నట్టు తెలిపారు. తెలుగు రాష్ట్రాల సీఎంలిద్దరూ తమిళనాడు ప్రభుత్వంతో మాట్లాడి తెలుగు బోధన కొనసాగేలా చూడాలని కోరారు. 

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments