Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరో విజయ్‌కి మద్రాసు హైకోర్టులో ఊరట

Webdunia
శనివారం, 29 జనవరి 2022 (10:24 IST)
కోలీవుడ్ నటుడు విజయ్‌కి మద్రాసు హైకోర్టులో ఊరట లభించింది. విదేశాల నుంచి ఖరీదైన కారును కొనుగోలు చేసిన విజయ్.. ట్రాక్స్ చెల్లించని కేసులో ఆయనకు ఊరట లభించింది. 
 
కారు కొనుగోలు ఎంట్రీ ట్యాక్స్‌ చెల్లించకపోవడంతో వాణిజ్య పన్నుల శాఖ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. దీనిపై విచారణ జరుపుతూ నటులు ఇలా పన్ను ఎగవేతకు పాల్పడడం సమంజసం కాదంటూ ప్రత్యేక న్యాయమూర్తి వ్యాఖ్యలు చేశారు. దీంతో విజయ్‌ ఎంట్రీట్యాక్స్‌ చెల్లించారు. 
 
అయితే ప్రత్యేక న్యాయమూర్తి తనపై వ్యక్తిగతంగా చేసిన వ్యాఖ్యలను రద్దు చేయాలంటూ విజయ్‌ కోర్టులో పిటిషన్‌ వేశారు. దీనిపై విచారణ శుక్రవారం జరిగింది. 
 
ప్రత్యేక న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలను తొలగించాల్సిందిగా న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసు విచారణ మంగళవారానికి వాయిదా వేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అమరావతి వేశ్యల రాజధాని అంటూ కామెంట్స్... మహిళా కమిషన్ సీరియస్

మహిళా జడ్జి మంగళసూత్రం మాయం.. లేడీ గ్యాంగ్‌స్టర్ అరెస్టు

మాగంటి గోపీనాథ్ భౌతికకాయం : మాజీ సీఎం కేసీఆర్ కంటతడి

తెలంగాణ మంత్రివర్గ విస్తరణ - కొత్తగా ముగ్గురుకి చోటు

కొడుకా... రూ.100 కోట్లు రాసిపెట్టాను.. లేవరా.... (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments