Webdunia - Bharat's app for daily news and videos

Install App

దర్శక దిగ్గజం భారతీరాజా కుమారుడు మనోజ్ హఠాన్మరణం

ఠాగూర్
మంగళవారం, 25 మార్చి 2025 (21:32 IST)
దర్శక దిగ్గజం భారతీరాజా కుమారుడు, సినీ హీరో, దర్శకుడు మనోజ్ భారతీరాజా హఠాన్మరణం చెందారు. ఆయనకు వయసు 48 యేళ్లు. కొన్ని నెలల క్రితం ఆయనకు ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది. దీంతో వైద్యుల సూచన మేరకు ఇంటిపట్టునే ఉంటూ విశ్రాంతి తీసుకుంటూ వచ్చారు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం ఆయన ఉన్నట్టుండి కార్డియాక్ అరెస్ట్‌కు గురికావడంతో చెన్నై, చెట్‌పట్‌లోని ఆయన స్వగృహంలోనే తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 
 
తన తండ్రి భారతీరాజా దర్శకత్వం వహించిన తాజ్‌మహల్ చిత్రంతో వెండితెరకు హీరోగా పరిచయమైన మనోజ్.. ఆ తర్వాత అనేక విజయవంతమైన చిత్రాల్లో నటించారు. అలాగే, విరుమన్, మానాడు వంటి చిత్రాల్లో కీలక పాత్రలను పోషించారు. 'మార్గళి తింగల్' అనే చిత్రానికి దర్శకత్వం వహించి తన తండ్రి భారతీరాజాను డైరెక్ట్ చేశారు. మనోజ్ మృతిపట్ల తమిళ చిత్రపరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి, సంతాపాన్ని వ్యక్తం చేస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భర్తకు స్లీపింగ్ ట్యాబ్లెట్లు ఇచ్చింది.. ఆపై కరెంట్ షాక్ కూడా.. బావతో కలిసి చంపేసింది..

తిరుపతిలో ఘోరం.. అనుమానం.. భార్య గొంతుకోసి చంపేసి.. ఆపై భర్త ఏం చేశాడంటే?

బర్త్ డే మరుసటి రోజే మూడేళ్ల బాలుడు మృతి.. వీధికుక్కలు పొట్టనబెట్టుకున్నాయ్!

Bonalu: మహంకాళి బోనాల జాతర- రెండు రోజుల పాటు స్కూల్స్, వైన్ షాపులు బంద్

Hyderabad Rains: ఇది ఫ్లైఓవరా పిల్లకాలువా? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments