త‌మ‌న్నా, మహేష్‌ బాబు కలిసి...

Webdunia
బుధవారం, 17 మార్చి 2021 (13:50 IST)
Mahesh, tamanna
మ‌హేష్ బాబు, త‌మ‌న్నా ఓ క‌మ‌ర్షియ‌ల్ యాడ్ కోసం క‌లిశారు. ఫ్రిజ్ ద‌గ్గ‌ర నిల‌బడ్డ వీరు ద‌ర్శ‌కుడు చెప్పిన‌ట్లు అక్క‌డ నిల‌బ‌డ్డారు. వీరిద్ద‌రిని క‌లిపింది అర్జున్ రెడ్డి ద‌ర్శ‌కుడు సందీప్ రెడ్డి వంగా. ఈరోజు షూటింగ్ చేస్తున్న స్టిల్స్‌ను సోష‌ల్‌మీడియాలో పెట్టారు. ఇప్ప‌టికే మ‌హేష్‌, త‌మ‌న్నా `స‌ర్కారువారి పాట‌`లో మెరిశారు. ఆ సినిమాలో పార్టీ సాంగ్‌లో న‌టించింది.

Mahesh, Vanga
ప్ర‌స్తుతం వెబ్ సిరీస్‌లో బిజీగా వుంది. ఇక మ‌హేష్‌బాబు స‌ర్కారువారి పాట చిత్రీక‌ర‌ణ‌లో వున్నాడు. ఇటీవ‌లే దుబాయ్ షెడ్యూల్ పూర్తిచేసుకుని తిరిగి వ‌చ్చారు. అనంత‌రం వంగా ఆఫ‌ర్ చేసిన యాడ్‌లో ఆయ‌న పాల్గొన్నారు. ఇందులో వంగా వారిద్ద‌రి త‌గు సూచ‌న‌లు చేస్తూ క‌నిపించారు. మ‌హేస్‌బాబుకు, త‌మ‌న్నాకు ఇలా యాడ్స‌లో న‌టించ‌డం మామూలే. త‌మ‌న్నా ఆ మ‌ధ్య షారూఖ్‌తో క‌మ‌ర్షియ‌ల్‌యాడ్‌లో న‌టించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆ ఆటో డ్రైవర్ నిజాయితీకి నిలువుటద్దం... బ్యాగు నిండా డబ్బు దొరికినా... (వీడియో)

అమరావతిలో రూ.260 కోట్లతో శ్రీవారి ఆలయం.. శంకుస్థాపన చేసిన ఏపీ సీఎం చంద్రబాబు

సర్పంచ్ కుర్చీ కోసం ఆగమేఘాలపై వివాహం - తీరా చూస్తే ఆశలు గల్లంతయ్యాయి..

పదేపదే వేడినీళ్లు అడుగుతున్నాడు.. అతనో పిచ్చోడు.. వరుడిపై వధువు మండిపాటు

ChatGPT: 16 ఏళ్ల బాలుడి ఆత్మహత్యకు బాధ్యత వహించని ఓపెన్ఏఐ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments