Webdunia - Bharat's app for daily news and videos

Install App

మిస్ యూనివర్స్ పోటీలు.. న్యాయ నిర్ణేతగా సుస్మితా సేన్.. 23 ఏళ్ల తర్వాత..?

23 ఏళ్ల క్రితం మిస్ యూనివర్స్ కిరీటం గెలుచుకున్న ప్రపంచ సుందరి సుస్మితా సేన్.. ఈసారి ప్రపంచ సుందరి పోటీల్లో కాకుండా న్యాయ నిర్ణేతగా అవతారం ఎత్తనుంది. 23 ఏళ్ల తర్వాత తాను మిస్ యూనివర్స్ కిరీటం గెలుచుకు

Webdunia
శనివారం, 21 జనవరి 2017 (19:08 IST)
23 ఏళ్ల క్రితం మిస్ యూనివర్స్ కిరీటం గెలుచుకున్న ప్రపంచ సుందరి సుస్మితా సేన్.. ఈసారి ప్రపంచ సుందరి పోటీల్లో కాకుండా న్యాయ నిర్ణేతగా అవతారం ఎత్తనుంది. 23 ఏళ్ల తర్వాత తాను మిస్ యూనివర్స్ కిరీటం గెలుచుకున్న గడ్డపైకి అడుగుపెడుతున్నానని.. సొంత ఇంటికి వెళ్తున్న భావన కలుగుతోందని హర్షం వ్యక్తం చేశారు. త్వరలో ఫిలిప్పీన్స్‌లో కలుద్దాం అంటూ సోషల్‌మీడియాలో రాశారు.
 
కాగా.. ప్రపంచ సుందరిని ఎన్నుకునే న్యాయ నిర్ణేతల ప్యానెల్‌లో ఒక సభ్యురాలిగా మాజీ మిస్‌ యూనివర్స్‌ సుస్మితా సేన్‌ హాజరుకానున్నారు. ఫిలిప్పీన్స్‌లో జనవరి 30న జరగబోయే మిస్‌ యూనివర్స్‌ పోటీలకు తాను హాజరయ్యేందుకు సిద్ధమవుతున్నానని, విజేతను ఎంపిక చేసే ప్యానెల్‌లో తాను సభ్యురాలిగా ఉండటం ఎంతో ఆనందంగా ఉందని సుస్మితా సేన్ వెల్లడించింది.

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments