Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ది హత్యేనా? తెరపైకి సరికొత్త చర్చ

Webdunia
సోమవారం, 26 డిశెంబరు 2022 (20:20 IST)
బాలీవుడ్ యువ నటుడు సుశాత్ సింగ్ రాజ్‌పుత్‌ను హత్య చేశారంటూ కూపర్ ఆస్పత్రిలోని మార్చురీలో పనిచేసే రూపకుమార్ షా అనే వ్యక్తి ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు ఇపుడు సంచలనంగా మారాయి. కాగా, రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకుని రెండున్నరేళ్లు గడిచిపోయాయి. ఈ హత్య కేసుపై తొలుత ముంబై పోలీసులు విచారణ చేపట్టారు. ఆ విచారణ ఇంకా కొనసాగుతూనే వుంది. 
 
ఈ నేపథ్యంలో సుశాంత్ సింగ్ మృతదేహానికి జరిపిన శవపరీక్షలో పాల్గొన్న కూపర్ ఆస్పత్రి సిబ్బంది తాజాగా చేసిన ఓ ప్రకటన ఇపుడు సంచలనం సృష్టిస్తుంది. "సుశాంత్ మృతదేహం వచ్చినపుడు అతని శరీరంపై గాయాలు ఉ్నాయి. అతడిని ఎవరో కొట్టారు" అని చెప్పారు. పైగా, మృతదేహానికి పోస్టుమార్టం జరిగిన సమంయలోనూ తాను అక్కడే ఉన్నట్టు చెప్పారు. అది ఆత్మహత్య కాదు.. హత్య అని తాను వైద్యులకు చెప్పాను. కానీ వారు ఎవ్వరూ నా మాటలు పట్టించుకోలేదు అని రూప కుమార్ వెల్లడించారు.
 
అయితే, ఈ విషయాన్ని ఇంతకాలం ఎందుకు దాచారని ప్రశ్నిచగా, విధుల్లో ఎవరికీ ఎలాంటి ఆటంకం కలగరాదన్న కారణంతోనే ఈ విషయాన్ని తాను ఎక్కడా బహిర్గతం చేయలేదని చెప్పారు. కాగా, రూపకుమార్ ఇటీవలే ఆస్పత్రి విధుల నుంచి రిటైర్ అయ్యాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

women: మహిళల ఆర్థిక సాధికారత కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక.. సీతక్క

స్వర్ణాంధ్ర 2047-వికాసిత్‌ భారత్ 2047 కోసం అంకితభావంతో పనిచేస్తాం.. పవన్ కల్యాణ్

"3.0 లోడింగ్... 2028లో రప్పా రప్పా".. ఖమ్మంలో కేటీఆర్ ఫ్లెక్సీలు

రానున్నది వైకాపా ప్రభుత్వమే.. నీతో జైలు ఊచలు లెక్కపెట్టిస్తా... ఎస్ఐకు వైకాపా నేత వార్నింగ్

మద్యం స్కామ్‌లో మాజీ ముఖ్యమంత్రి కుమారుడి అరెస్టు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

తర్వాతి కథనం
Show comments