Webdunia - Bharat's app for daily news and videos

Install App

'మనం'లో చేయలేదనే బాధ వుంది : సుశాంత్

అక్కినేని కుటుంబంలోని మూడు తరాలు నటించిన సినిమా 'మనం'. ఇందులో ఇంకా కొందరు నటించాలని అనుకున్నా కుదరలేదట. ముఖ్యంగా సుమంత్‌ ఉంటాడని భావించారు.

Webdunia
మంగళవారం, 16 ఆగస్టు 2016 (15:53 IST)
అక్కినేని కుటుంబంలోని మూడు తరాలు నటించిన సినిమా 'మనం'. ఇందులో ఇంకా కొందరు నటించాలని అనుకున్నా కుదరలేదట. ముఖ్యంగా సుమంత్‌ ఉంటాడని భావించారు. కానీ ఇప్పుడు సుశాంత్‌ తానే ఉండాల్సింది కానీ.. అప్పడు తాతయ్య ఉన్నప్పుడు అందులో నటించే ఛాన్స్‌ రాలేదు. చేయలేదనే బాధ వుంది. అయితే ఆ బాధ ఇప్పుడు తీరింది అంటూ తెలియజేస్తున్నాడు. 
 
సుశాంత్‌ నటించిన సినిమా 'ఆటాడుకుందాం రా'. ఈ సినిమాలో ప్రత్యేకత ఏమంటే.. అఖిల్‌, నాగ చైతన్య కూడా నటించడం. అఖిల్‌.. చైల్డ్‌ ఆర్టిస్టుగా చేసిన 'సిసింద్రీ'లో ఆటాడుకుందాం. అనే పాట వుంది. దాన్నే టైటిల్‌గా ఈ సినిమాకు పెట్టాడు. అందుకే టైటిల్‌సాంగ్‌లో అఖిల్‌ ప్రత్యక్షమవుతాడు. 
 
ఇక నాగచైతన్య.. అయితే కథలో భాగం.. తన పాత్ర కథను మలుపు తిప్పుతుందట.. ఈ విషయాన్ని సుశాంత్‌ వెల్లడించారు. ఇద్దరు హీరోలతో కలిసి మల్టీస్టారర్‌గా నటించే ఛాన్స్‌ రావడం.. అదృష్టంగా భావిస్తున్నాననీ.. ఇది నాకు చాలా సంతృఫ్తినిచ్చిందని పేర్కొన్నారు. ఈ సినిమా ఈనెల 19న విడుదలకానుంది.

పల్నాడులో ఫలితం ముందే తెలిసిపోయిందా? అందుకే అలా?

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

విశాఖలో జూన్ 9న జగన్ సీఎంగా రెండోసారి ప్రమాణం, సిద్ధంగా వుండండి

భర్తను రౌడీషీటర్‌తో హత్య.. గుండెపోటుతో చనిపోయాడని నమ్మించింది.. చివరికి?

మాజీ మంత్రి మల్లా రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments