Webdunia - Bharat's app for daily news and videos

Install App

కంగువ ఎడిటర్ నిషాద్ యూసుఫ్ కన్నుమూత.. ఆ ఫోటో వైరల్

సెల్వి
బుధవారం, 30 అక్టోబరు 2024 (12:34 IST)
Nishad Yusuf
ప్రఖ్యాత ఫిల్మ్ ఎడిటర్ నిషాద్ యూసుఫ్ తన 43వ ఏట బుధవారం కన్నుమూశారు. కొచ్చిలోని తన అపార్ట్‌మెంట్‌లో ప్రాణాలు కోల్పోయారని సన్నిహితులు ధ్రువీకరించారు. యూసుఫ్ భారతీయ చలనచిత్ర పరిశ్రమలో పాపులర్ వ్యక్తి. అసాధారణమైన ఎడిటింగ్ నైపుణ్యాలకు పేరుగాంచాడు. 
 
ఇటీవల సూర్య నటించిన "కంగువ" అనే భారీ అంచనాల చిత్రానికి పనిచేశాడు. 2022లో, అతను "తల్లుమాల" చిత్రంలో తన అద్భుతమైన పనికి కేరళ రాష్ట్ర ప్రభుత్వం నుండి ఉత్తమ ఎడిటర్ అవార్డును అందుకున్నాడు. యూసుఫ్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
 
కాగా నిషాద్ యూసుఫ్ ది ఆత్మహత్యేనా..? అసలు అతను ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏంటి.? అన్నది తెలియాల్సి ఉంది. కాగా కంగువ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరో సూర్య, బాబీ డియోల్‌తో నిషాద్ యూసుఫ్ దిగిన సెల్ఫీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హరిద్వార్ మానసాదేవి ఆలయంలో తొక్కిసలాట.. భక్తుల మృతి

బెంగుళూరు తొక్కిసలాట : మృతదేహంపై బంగారు ఆభరణాలు చోరీ

కొండాపూర్‌లో రేవ్ పార్టీ... 50 ఓజీ కుష్ గంజాయి వినియోగం...

ఢిల్లీలో పాఠశాల బాత్రూమ్‌లో బాలుడిపై లైంగిక దాడి

మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంకు ఘన నివాళులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments