Webdunia - Bharat's app for daily news and videos

Install App

కంగువ ఎడిటర్ నిషాద్ యూసుఫ్ కన్నుమూత.. ఆ ఫోటో వైరల్

సెల్వి
బుధవారం, 30 అక్టోబరు 2024 (12:34 IST)
Nishad Yusuf
ప్రఖ్యాత ఫిల్మ్ ఎడిటర్ నిషాద్ యూసుఫ్ తన 43వ ఏట బుధవారం కన్నుమూశారు. కొచ్చిలోని తన అపార్ట్‌మెంట్‌లో ప్రాణాలు కోల్పోయారని సన్నిహితులు ధ్రువీకరించారు. యూసుఫ్ భారతీయ చలనచిత్ర పరిశ్రమలో పాపులర్ వ్యక్తి. అసాధారణమైన ఎడిటింగ్ నైపుణ్యాలకు పేరుగాంచాడు. 
 
ఇటీవల సూర్య నటించిన "కంగువ" అనే భారీ అంచనాల చిత్రానికి పనిచేశాడు. 2022లో, అతను "తల్లుమాల" చిత్రంలో తన అద్భుతమైన పనికి కేరళ రాష్ట్ర ప్రభుత్వం నుండి ఉత్తమ ఎడిటర్ అవార్డును అందుకున్నాడు. యూసుఫ్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
 
కాగా నిషాద్ యూసుఫ్ ది ఆత్మహత్యేనా..? అసలు అతను ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏంటి.? అన్నది తెలియాల్సి ఉంది. కాగా కంగువ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరో సూర్య, బాబీ డియోల్‌తో నిషాద్ యూసుఫ్ దిగిన సెల్ఫీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టర్కీ హోటల్‌లో ఘోర ప్రమాదం.. 76 మంది మృత్యువాత

AI కోసం 500 బిలియన్ డాలర్ల పెట్టుబడులు-అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్

హెచ్ఐవీ బాధిత బాలికను సైతం వదిలిపెట్టని కామాంధుడు!

అనకనంద ఆస్పత్రిలో అనధికారికంగా కిడ్నీ మార్పిడి!!

సీఎం స్టాలిన్ హయాంలో అత్యాచారాలు పెరిగిపోయాయి : నటి గౌతమి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీవనశైలిలో మార్పులతో గుండెజబ్బులకు దూరం!!

యునిసెఫ్‌తో కలిసి తిరుపతిలో 'ఆరోగ్య యోగ యాత్ర' ఫాగ్సి జాతీయ ప్రచారం

Winter Stroke శీతాకాలంలో బ్రెయిన్ స్ట్రోక్, నివారించే మార్గాలు

ప్రతిరోజూ బాదం తినడం వల్ల కలిగే 8 ఆరోగ్య ప్రయోజనాలు

Golden Milk: గోల్డెన్ మిల్క్ హెల్త్ బెనిఫిట్స్

తర్వాతి కథనం
Show comments