కంగువ షూటింగ్‌లో గాయపడిన సూర్య... రోప్ కెమెరా భుజంపై పడి..?

Webdunia
శుక్రవారం, 24 నవంబరు 2023 (11:52 IST)
జై భీమ్ చిత్రంలో తన అద్భుతమైన నటనకు పేరుగాంచిన తమిళ నటుడు సూర్య తన రాబోయే చిత్రం కంగువ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. షూటింగ్ శరవేగంగా జరుగుతున్న సమయంలో సెట్స్‌లో ఓ విషాద సంఘటన చోటు చేసుకుంది. కంగువ కోసం పోరాట సన్నివేశాన్ని చిత్రీకరిస్తుండగా, రోప్ కెమెరా ప్రమాదవశాత్తు సూర్యపై పడింది.
 
సూర్య భుజానికి కెమెరా తగిలి గాయమైందని యూనిట్ తెలిపింది. తాను కోలుకోవాలని హృదయపూర్వక కోరుకుంటున్న అభిమానులకు, శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు. మీ అందరి ప్రేమకు ఎల్లప్పుడూ కృతజ్ఞతలు.. అంటూ సూర్య పేర్కొన్నాడు. 
 
కెమెరా పడిపోవడం వల్ల స్వల్పంగా గాయపడిన తర్వాత, అతను విశ్రాంతి తీసుకోవడానికి, కోలుకోవడానికి సమయం ఇవ్వడానికి సినిమా షూటింగ్ తాత్కాలికంగా రద్దు చేయబడింది. ఈవీపీ ఫిల్మ్ సిటీలో గురువారం అర్ధరాత్రి 1.30 గంటలకు ఈ ప్రమాదం జరిగింది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దీపావళి కానుకగా ప్రభుత్వ ఉద్యోగులకు డీఏను ప్రకటించిన సీఎం చంద్రబాబు

వయాగ్రా మాత్రలు కూరలో కలిపింది.. చివరికి శృంగారం చేస్తుండగా భర్త చనిపోయాడని?

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు దీపావళి కానుక

డయల్ బిఫోర్ యు డిగ్ అని కోరుతున్న థింక్ గ్యాస్

ఒక్క రాత్రికి రూ. 10 వేలు ఇస్తా, నాతో పడుకుంటావా?: కామాంధుడికి దేహశుద్ధి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments