Webdunia - Bharat's app for daily news and videos

Install App

జర్నలిస్టుపై దాడి కేసు- మోహన్ బాబుకు సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్

సెల్వి
గురువారం, 13 ఫిబ్రవరి 2025 (13:06 IST)
జర్నలిస్టుపై దాడికి సంబంధించిన కేసులో నటుడు మోహన్ బాబుకు సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. గత సంవత్సరం డిసెంబర్ 10న జల్పల్లిలోని తన నివాసం వెలుపల ఒక టీవీ ఛానల్ జర్నలిస్ట్.. మోహన్ బాబును ప్రశ్నించడానికి ప్రయత్నించినప్పుడు ఈ సంఘటన జరిగింది. 
 
ఈ ఘర్షణలో, మోహన్ బాబు జర్నలిస్టు చేతుల నుండి మైక్రోఫోన్‌ను లాక్కొని అతనిపై శారీరకంగా దాడి చేశారు.  ఈ సంఘటన తర్వాత, మోహన్ బాబుపై కేసు నమోదైంది. 
 
దీనితో ఆయన ముందస్తు బెయిల్ కోరాడు. అయితే, డిసెంబర్ 23న, తెలంగాణ హైకోర్టు అతని పిటిషన్‌ను కొట్టివేసింది. ఆపై మోహన్ బాబు సుప్రీంకోర్టుకు ఆశ్రయించారు. ఇటీవల, సుప్రీంకోర్టు ఈ కేసును సమీక్షించి, మోహన్ బాబుకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెళ్లయిన 15 రోజులకే ముగ్గురు పిల్లల తల్లిని రెండో పెళ్లి చేసుకున్న వ్యక్తి!

పాకిస్థాన్‌తో సింధూ నదీ జలాల ఒప్పందం రద్దు : కేంద్రం సంచలన నిర్ణయం!!

Vinay Narwal Last Video: భార్యతో వినయ్ నర్వాల్ చివరి వీడియో- నెట్టింట వైరల్

Sadhguru: ఉగ్రవాదులు కోరుకునేది యుద్ధం కాదు.. ఏదో తెలుసా? ఐక్యత ముఖ్యం: సద్గురు

Pahalgam: పహల్గామ్ ఘటన: పాక్ పౌరులు 48గంటల్లో భారత్‌ నుంచి వెళ్లిపోవాల్సిందే.. కేంద్రం (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

తర్వాతి కథనం
Show comments