"మిస్టర్ మజ్ను"... 'దేవదాస్‌ మనవడో.. మన్మథుడికి వారసుడో'...

Webdunia
శుక్రవారం, 9 నవంబరు 2018 (10:02 IST)
యువ సామ్రాట్ అక్కినేని నాగార్జున రెండో కుమారుడు అఖిల్ అక్కినేని తాజా చిత్రం "మిస్టర్ మజ్ను". వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ప్రమముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్. 
 
ప్రస్తుతం చిత్రీకరణ తుదిదశలో ఉండగా, దీపావళి పండుగను పురస్కరించుకుని ఈ చిత్రం పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. అంతక్రితం ఫస్ట్‌లుక్‌తో విడుదల చేసిన 'దేవదాస్‌ మనవడో.. మన్మథుడికి వారసుడో, కావ్యంలో కాముడో.. అంతకన్నా రసికుడో' సాంగ్‌ ప్రోమోకు మంచి స్పందన వచ్చింది. 
 
యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని జనవరిలో సినిమాను విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో మెగా బ్రదర్ నాగబాబు, ప్రియదర్శి, జయప్రకాష్‌, హైపర్‌ ఆది కీలక పాత్రలు పోషిస్తుండగా, ఎస్ఎస్. థమన్ సంగీత బాణీలు సమకూర్చుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Revanth Reddy: ఒకే వేదికపై రాహుల్ గాంధీ, ప్రధాని మోదీ.. రేవంత్ ప్లాన్ సక్సెస్ అవుతుందా?

9 డాలర్లు అంటే రూ.72 వేలా? ఇదేం లెక్క జగన్? ట్రోల్స్ స్టార్ట్

ప్రేమించిన వ్యక్తి మృతి చెందాడనీ మనస్తాపంతో ప్రియురాలు ఆత్మహత్య

Putin: ఢిల్లీలో ల్యాండ్ అయిన రష్యా అధ్యక్షుడు పుతిన్, స్వాగతం పలికిన ప్రధాని మోడి

Work From Village Policy: దేశంలోనే ఇది మొదటిసారి: బాబు, లోకేష్ సూపర్ ప్లాన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

తర్వాతి కథనం
Show comments