అత్తమ్మ కోసం అమెరికా వెళ్లాం.. త్వరలో భారత్‌కు వచ్చేస్తాం.. సన్నీ

Webdunia
గురువారం, 4 జూన్ 2020 (19:47 IST)
అమెరికాకు వెళ్లిన బాలీవుడ్ స్టార్ సన్నీలియోన్ మళ్లీ భారత్‌కు వచ్చేస్తానని చెప్తోంది. భర్త డేనియల్ కుటుంబ సభ్యులు అమెరికాలో వుంటున్నారని.. అత్తమ్మగారు వయస్సులో పెద్దవారు.. ఆమెకు తమ అవసరం ఎంతో వుందని సన్నీ చెప్పుకొచ్చింది.

కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలో ఆమెను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మాపై ఉంది. అందుకే తాను అమెరికా వెళ్లానని వెల్లడించింది. పరిస్థితులన్నీ సర్దుకున్నాక.. అంతర్జాతీయ విమాన  రాకపోకలకు అనుమతులు వచ్చిన వెంటనే భారత్‌కు వచ్చేస్తామని సన్నీ వివరించింది. 
 
కాగా... కరోనా వైరస్‌ విజృంభిస్తోన్న తరుణంలో తన భర్త డేనియల్‌ వెబర్‌, పిల్లలతో కలిసి సన్నీ అమెరికా వెళ్లారు. ప్రస్తుతం ఆమె కుటుంబసభ్యులతో సరదాగా గడుపుతున్నారు.

తాజాగా సన్నీ ఓ పత్రికతో ముచ్చటించారు. డేనియల్‌ కుటుంబ సభ్యుల కోసమే తాము ఇండియా నుంచి అమెరికా వెళ్లాల్సి వచ్చిందని తెలిపారు ముంబయి వదిలిరావడం వ్యక్తిగతంగా తనకెంతో బాధ కలిగించింది. చాలా రోజులపాటు ఆలోచించిన తర్వాతే తాను ముంబై వదిలి అమెరికా వెళ్లానని సన్నీ వెల్లడించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రసగుల్ల కోసం కొట్టుకున్న వధూవరుల కుటుంబాలు, పెళ్లి క్యాన్సిల్ (video)

Nara Lokesh: డిసెంబర్ 6-10 వరకు అమెరికా, కెనడాలో నారా లోకేష్ పర్యటన

కాంగ్రెస్ నేతతో టీవీకే విజయ్ సమావేశం.. తమిళనాట ఏం జరుగుతోంది?

కూల్‌డ్రింక్స్‌లో మత్తు కలిపి పురుషుడుపై మహిళ అత్యాచారం ... ఎక్కడ?

దేశ వ్యాప్తంగా ఇండిగో విమానాలు రద్దు - రైళ్లకు అదనపు బోగీలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం కోసం రాగిజావ

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

తర్వాతి కథనం
Show comments