Webdunia - Bharat's app for daily news and videos

Install App

అత్తమ్మ కోసం అమెరికా వెళ్లాం.. త్వరలో భారత్‌కు వచ్చేస్తాం.. సన్నీ

Webdunia
గురువారం, 4 జూన్ 2020 (19:47 IST)
అమెరికాకు వెళ్లిన బాలీవుడ్ స్టార్ సన్నీలియోన్ మళ్లీ భారత్‌కు వచ్చేస్తానని చెప్తోంది. భర్త డేనియల్ కుటుంబ సభ్యులు అమెరికాలో వుంటున్నారని.. అత్తమ్మగారు వయస్సులో పెద్దవారు.. ఆమెకు తమ అవసరం ఎంతో వుందని సన్నీ చెప్పుకొచ్చింది.

కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలో ఆమెను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మాపై ఉంది. అందుకే తాను అమెరికా వెళ్లానని వెల్లడించింది. పరిస్థితులన్నీ సర్దుకున్నాక.. అంతర్జాతీయ విమాన  రాకపోకలకు అనుమతులు వచ్చిన వెంటనే భారత్‌కు వచ్చేస్తామని సన్నీ వివరించింది. 
 
కాగా... కరోనా వైరస్‌ విజృంభిస్తోన్న తరుణంలో తన భర్త డేనియల్‌ వెబర్‌, పిల్లలతో కలిసి సన్నీ అమెరికా వెళ్లారు. ప్రస్తుతం ఆమె కుటుంబసభ్యులతో సరదాగా గడుపుతున్నారు.

తాజాగా సన్నీ ఓ పత్రికతో ముచ్చటించారు. డేనియల్‌ కుటుంబ సభ్యుల కోసమే తాము ఇండియా నుంచి అమెరికా వెళ్లాల్సి వచ్చిందని తెలిపారు ముంబయి వదిలిరావడం వ్యక్తిగతంగా తనకెంతో బాధ కలిగించింది. చాలా రోజులపాటు ఆలోచించిన తర్వాతే తాను ముంబై వదిలి అమెరికా వెళ్లానని సన్నీ వెల్లడించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణాలో భారీ వర్షాలు... పలు జిల్లాల్లో పాఠశాలలకు సెలవు

రీల్స్ కోసం బైకుపై స్టంట్స్ - గాల్లో కలిసిన ప్రాణాలు

నోయిడా వరకట్న కేసులో ట్విస్ట్ : నిక్కీ కుటుంబంపై వదిన ఆరోపణలు

ట్రంప్ టారిఫ్ ప్లాన్‌కు మోడీ విరుగుడు... 40 దేశాల్లో ప్రత్యేక ప్రోగ్రామ్‌లు..

GHMC Election: జీహెచ్ఎంసీ ఎన్నికలు.. ఆంధ్ర సెటిలర్స్ కీలక పాత్ర.. బీఆర్ఎస్ పక్కా ప్లాన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments