Webdunia - Bharat's app for daily news and videos

Install App

అత్తమ్మ కోసం అమెరికా వెళ్లాం.. త్వరలో భారత్‌కు వచ్చేస్తాం.. సన్నీ

Webdunia
గురువారం, 4 జూన్ 2020 (19:47 IST)
అమెరికాకు వెళ్లిన బాలీవుడ్ స్టార్ సన్నీలియోన్ మళ్లీ భారత్‌కు వచ్చేస్తానని చెప్తోంది. భర్త డేనియల్ కుటుంబ సభ్యులు అమెరికాలో వుంటున్నారని.. అత్తమ్మగారు వయస్సులో పెద్దవారు.. ఆమెకు తమ అవసరం ఎంతో వుందని సన్నీ చెప్పుకొచ్చింది.

కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలో ఆమెను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మాపై ఉంది. అందుకే తాను అమెరికా వెళ్లానని వెల్లడించింది. పరిస్థితులన్నీ సర్దుకున్నాక.. అంతర్జాతీయ విమాన  రాకపోకలకు అనుమతులు వచ్చిన వెంటనే భారత్‌కు వచ్చేస్తామని సన్నీ వివరించింది. 
 
కాగా... కరోనా వైరస్‌ విజృంభిస్తోన్న తరుణంలో తన భర్త డేనియల్‌ వెబర్‌, పిల్లలతో కలిసి సన్నీ అమెరికా వెళ్లారు. ప్రస్తుతం ఆమె కుటుంబసభ్యులతో సరదాగా గడుపుతున్నారు.

తాజాగా సన్నీ ఓ పత్రికతో ముచ్చటించారు. డేనియల్‌ కుటుంబ సభ్యుల కోసమే తాము ఇండియా నుంచి అమెరికా వెళ్లాల్సి వచ్చిందని తెలిపారు ముంబయి వదిలిరావడం వ్యక్తిగతంగా తనకెంతో బాధ కలిగించింది. చాలా రోజులపాటు ఆలోచించిన తర్వాతే తాను ముంబై వదిలి అమెరికా వెళ్లానని సన్నీ వెల్లడించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సుమయాలతో వైకాపా ప్రకాష్ రెడ్డి వీడియో.. హీరోయిన్ ఏమంది? (video)

అరకు అభివృద్ధికి కట్టుబడి ఉన్నాను.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

భార్యాభర్తల మధ్య విభేదాలు.. 40 ఏళ్ల టెక్కీ ఆత్మహత్య.. భార్య వేధింపులే కారణమా?

వరుడి బూట్లు దాచిపెట్టిన వధువు వదిన.. తిరిగి ఇచ్చేందుకు రూ.50 వేలు డిమాండ్

పొలాల్లో విశ్రాంతి తీసుకుంటున్నారు.. నేనేమీ చేయలేను.. నారా లోకేష్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments