Webdunia - Bharat's app for daily news and videos

Install App

సునీల్‌ బిజీ అయ్యాడు.. బిందాస్‌ ఫేమ్ వీరు పోట్లతో ఈడు గోల్డ్ ఎహే!

Webdunia
శుక్రవారం, 6 మే 2016 (10:45 IST)
కమేడియన్‌ నుంచి హీరోగా ఎదిగిన సునీల్‌ ప్రస్తుతం బిజీ అయ్యాడు. ఇటీవలే కొంత గ్యాప్‌ తీసుకున్న తను సరైన కథకోసం వేచిచూసి ఇప్పుడు వాటికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు. 'అందాల రాముడు', 'పూలరంగడు', 'మర్యాద రామన్న' లాంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తిన హీరో సునీల్‌ హీరోగా 'బిందాస్‌' లాంటి కామెడీ సినిమా తీసిన వీరుపోట్ల దర్శకత్వంలో 'ఈడు గోల్డ్‌ ఎహే' సినిమా రూపొందుతోంది. 
 
ప్రస్తుతం రెండవ షెడ్యూల్స్‌ పూర్తి చెసుకున్న ఈ సినిమా మూడో షెడ్యూల్‌ గురువారం నుంచి హైదరాబాద్‌లో ప్రారంభం అవుతున్నట్లు తెలిసింది. ఈ సినిమాలో సునీల్‌ సరసన్‌ 'మాయ' ఫేం సుష్మా రాజ్‌, రిచా పనయ్‌లు హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ కుమారుడు సాగర్‌ మహతి ఈ సినిమాకు సంగీత దర్శకత్వం అందిస్తుండగా ఏ కే ఎంటర్‌ టైన్మెంట్స్‌ ఇండియా పై. లిమిటెడ్‌ బానర్‌ ఈ సినిమాని నిర్మిస్తోంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

మిథున్ రెడ్డికి కొత్త పరువు - దిండ్లు - ప్రొటీన్ పౌడర్ - కిన్లే వాటర్ - దోమతెర కావాలి...

మేనల్లుడుతో ప్రేమ - భర్త - నలుగురు పిల్లలు వదిలేసి పారిపోయిన వివాహిత!!

karnataka heart attacks, 32 ఏళ్ల యోగా టీచర్ గుండెపోటుతో మృతి

మాజీ మంత్రి రోజా జైలుకెళ్లడం ఖాయం : శాఫ్ చైర్మన్ రవి నాయుడు

కళ్లు కనిపించట్లేదా.. చెత్తను ఎత్తుతున్న మహిళపై కారును పోనిచ్చాడు.. టైర్ల కింద? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments