Webdunia - Bharat's app for daily news and videos

Install App

సునీల్‌ బిజీ అయ్యాడు.. బిందాస్‌ ఫేమ్ వీరు పోట్లతో ఈడు గోల్డ్ ఎహే!

Webdunia
శుక్రవారం, 6 మే 2016 (10:45 IST)
కమేడియన్‌ నుంచి హీరోగా ఎదిగిన సునీల్‌ ప్రస్తుతం బిజీ అయ్యాడు. ఇటీవలే కొంత గ్యాప్‌ తీసుకున్న తను సరైన కథకోసం వేచిచూసి ఇప్పుడు వాటికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు. 'అందాల రాముడు', 'పూలరంగడు', 'మర్యాద రామన్న' లాంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తిన హీరో సునీల్‌ హీరోగా 'బిందాస్‌' లాంటి కామెడీ సినిమా తీసిన వీరుపోట్ల దర్శకత్వంలో 'ఈడు గోల్డ్‌ ఎహే' సినిమా రూపొందుతోంది. 
 
ప్రస్తుతం రెండవ షెడ్యూల్స్‌ పూర్తి చెసుకున్న ఈ సినిమా మూడో షెడ్యూల్‌ గురువారం నుంచి హైదరాబాద్‌లో ప్రారంభం అవుతున్నట్లు తెలిసింది. ఈ సినిమాలో సునీల్‌ సరసన్‌ 'మాయ' ఫేం సుష్మా రాజ్‌, రిచా పనయ్‌లు హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ కుమారుడు సాగర్‌ మహతి ఈ సినిమాకు సంగీత దర్శకత్వం అందిస్తుండగా ఏ కే ఎంటర్‌ టైన్మెంట్స్‌ ఇండియా పై. లిమిటెడ్‌ బానర్‌ ఈ సినిమాని నిర్మిస్తోంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Jyoti Malhotra: పాకిస్తాన్‌లో నన్ను వివాహం చేసుకోండి.. అలీ హసన్‌తో జ్యోతి మల్హోత్రా

NallaMala: పెద్దపులికి చుక్కలు చూపెట్టిన ఎలుగుబంటి.. వీడియో వైరల్

Sonia Gandhi: నేషనల్ హెరాల్డ్ కేసు: సోనియా గాంధీ రూ.142 కోట్లు సంపాదించారా?

కదులుతున్న రైలు నుంచి సూట్‌కేస్ విసిరేసారు, తెరిచి చూస్తే శవం

Jagan: చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఎందుకు? వైఎస్ జగన్ అరెస్ట్ కోసమా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments