Webdunia - Bharat's app for daily news and videos

Install App

భటుడిగా మారిన సునీల్: మన్నారా చోప్రా హీరోయిన్.. మాస్ రాజాగా?

Webdunia
మంగళవారం, 11 ఆగస్టు 2015 (14:23 IST)
సునీల్ భటుడిగా తెరమీద కనిపిస్తున్నాడు. సునీల్ కథానాయకుడిగా ఆర్.పి.ఎ.క్రియేషన్స్ పతాకంపై వంశీకృష్ణ ఆకెళ్ల తెరకెక్కిస్తున్న చిత్రానికి `భటుడు` అనే పేరు పెట్టారని సమాచారం. ఇందులో ప్రియాంక చోప్రా చెల్లెలు మన్నారా చోప్రా కథానాయికగా నటిస్తోంది. సునీల్ ఇప్పటి వరకు మార్క్ మాసిజం టైటిల్‌లో కనిపించలేదు. ఈ సినిమాలో దమ్ముండే రోల్‌లో సునీల్ కనిపిస్తాడని తెలుస్తోంది. 
 
ప్రస్తుతం దిల్‌రాజు నిర్మిస్తున్న వాసు వర్మ చిత్రం `కృష్ణాష్టమి`లో నటిస్తున్నాడు సునీల్. ఆ సినిమా చివరి దశకు చేరుకొంటుండంతో `భటుడు`ని సెట్స్ పైకి తీసుకెళ్లడానికి రంగం సిద్ధం చేశాడు. భీమవరం బుల్లోడు తర్వాత సునీల్‌కి బాగా గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్‌ని పూడ్చేలా ఇకపై వేగంగా సినిమాలు చేయాలనుకొంటున్నాడట. `భటుడు` తర్వాత గోపిమోహన్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి సునీల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

బీహార్‌లో విషాదం : నలుగురు ప్రాణాలు తీసిన రీల్స్ సరదా!!

భారత్ చర్యల కారణంగానే పాకిస్థాన్ భిక్షాటన దుస్థితి : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

తిరుమలలో ఒక్కసారిగా పెరిగిన భారీ రద్దీ!!

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అగ్నివీర్ పథకం రద్దు : రాహుల్ గాంధీ

లైంగిక దౌర్జన్య కేసులో ప్రజ్వల్ రేవణ్ణపై అరెస్ట్ వారెంట్ జారీ!!

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments