Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో సందడి చేసిన సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి, శ్రద్ధా శ్రీనాథ్

Sundeep Kishan
Webdunia
మంగళవారం, 9 మార్చి 2021 (22:16 IST)
తిరుమల శ్రీవారిని దర్సించుకున్నారు సినీనటులు సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి, శ్రద్థా శ్రీనాథ్. ఉదయం విఐపి విరామ దర్సనా సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఎ1 సినిమా విజయం దిశగా వెళుతుండడంతో సినీ యూనిట్ తిరుమల శ్రీవారిని దర్సించుకుంది. 
 
అంతకుముందు సందీప్ కిషన్ తిరుమలలోని టిటిడికి చెందిన తరిగొండ వెంగమాంబ నిత్యాన్నదాన సత్రంలో సామాన్య భక్తుడిలాగా భోజనం చేశారు. స్నేహితులతో కలిసి భోజనం చేశారాయన. ఆలయ దర్సనం తరువాత మీడియాతో సందీప్ కిషన్ మాట్లాడుతూ తిరుపతితో తనకు ఎంతో అనుబంధం ఉందని చెప్పారు.
 
ఎ1 ఎక్స్ ప్రెస్ చిత్రం విజయం సాధించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. తాను ఎక్కడికి వెళ్ళినా జనం గుర్తు పడుతున్నారని.. ముఖ్యంగా చిన్నపిల్లలు ఈ చిత్రాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నట్లు సందీప్ కిషన్ తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Duvvada Srinivas: దువ్వాడ శ్రీనివాస్‌పై పలు కేసులు.. ఫిర్యాదు చేసింది ఎవరో తెలుసా?

Talliki Vandanam: తల్లికి వందనంతో ఆరు కీలక సంక్షేమ పథకాలు అమలు.. నారా లోకేష్

Chandrababu: మార్చి 5,6 తేదీలలో మరోసారి ఢిల్లీకి చంద్రబాబు నాయుడు

బంగారు నిధుల కోసం 14 యేళ్ల బాలికను నరబలికి సిద్ధం చేశారు (Video)

Leopard: అలిపిరి నడకదారిపై కనిపించిన చిరుతపులి -భయాందోళనలో భక్తులు (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షను నీటిలో నానబెట్టి తింటే...

యూరిక్ యాసిడ్ తగ్గడానికి ఏమి చేయాలి?

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments