Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలీవుడ్ ప్రేమపక్షులు... నది ఒడ్డున కూర్చుని భుజంపై ఆన్చి..?

Webdunia
బుధవారం, 29 సెప్టెంబరు 2021 (16:47 IST)
Alia Bhatt
బాలీవుడ్ ప్రేమపక్షులు అలియా భట్- రణ్‌బీర్ కపూర్ జోధ్‌‌పూర్‌లో బిజీగా వున్నారు. కారణం రణ్‌బీర్ కపూర్ 39వ జన్మదినోత్సవం. తన గాళ్‌ఫ్రెండ్ అలియా భట్‌తో కలిసి జోధ్‌పూర్ వెళ్లాడు. అక్కడ ఆ జంట తమకు నచ్చిన విధంగా ఎంజాయ్ చేసింది. 
 
అక్కడ సూర్యాస్తమయం సమయంలో తీసుకున్న ఫొటోను ఆలియా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. సూర్యాస్తమయ సమయంలో నది ఒడ్డున కూర్చుని రణ్‌బీర్ భుజంపై తల ఆన్చి తీసుకున్న ఫొటోను ఆలియా అభిమానులతో పంచుకుంది.
 
ఆ ఫొటోను షేర్ చేస్తూ ఆలియా.. "హ్యాపీ హ్యాపీ బర్త్ డే మై లైఫ్" అంటూ కామెంట్ చేసింది. అలాగే మరికొన్ని ఫొటోలు కూడా బయటకు వచ్చాయి. ఆ ఫొటోలను అటు రణ్‌బీర్ అభిమానులు, ఇటు ఆలియా అభిమానులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments