Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలీవుడ్ ప్రేమపక్షులు... నది ఒడ్డున కూర్చుని భుజంపై ఆన్చి..?

Webdunia
బుధవారం, 29 సెప్టెంబరు 2021 (16:47 IST)
Alia Bhatt
బాలీవుడ్ ప్రేమపక్షులు అలియా భట్- రణ్‌బీర్ కపూర్ జోధ్‌‌పూర్‌లో బిజీగా వున్నారు. కారణం రణ్‌బీర్ కపూర్ 39వ జన్మదినోత్సవం. తన గాళ్‌ఫ్రెండ్ అలియా భట్‌తో కలిసి జోధ్‌పూర్ వెళ్లాడు. అక్కడ ఆ జంట తమకు నచ్చిన విధంగా ఎంజాయ్ చేసింది. 
 
అక్కడ సూర్యాస్తమయం సమయంలో తీసుకున్న ఫొటోను ఆలియా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. సూర్యాస్తమయ సమయంలో నది ఒడ్డున కూర్చుని రణ్‌బీర్ భుజంపై తల ఆన్చి తీసుకున్న ఫొటోను ఆలియా అభిమానులతో పంచుకుంది.
 
ఆ ఫొటోను షేర్ చేస్తూ ఆలియా.. "హ్యాపీ హ్యాపీ బర్త్ డే మై లైఫ్" అంటూ కామెంట్ చేసింది. అలాగే మరికొన్ని ఫొటోలు కూడా బయటకు వచ్చాయి. ఆ ఫొటోలను అటు రణ్‌బీర్ అభిమానులు, ఇటు ఆలియా అభిమానులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా బెంగాల్‌‍లో ఆందోళనలు.. సీఎం మమతా కీలక నిర్ణయం!

ఆవుకు రొట్టెముక్క విసరిన వ్యక్తిని మందలించిన ముఖ్యమంత్రి!!

అయోధ్య: స్నానాల గదిలో స్నానం చేస్తున్న మహిళలను వీడియో తీస్తున్న కామాంధుడు

జమిలి ఎన్నికలను వ్యతిరేకించడంలో రాజకీయకోణం ఉంది : వెంకయ్య నాయుడు

వర్షం పడుతుంటే చెట్టు కింద నిల్చున్న విద్యార్థులు: పిడుగుపడటంతో ఆస్పత్రిలో చేరిక (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments