Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్టేజ్ నుంచి పడిపోయిన ప్రియాంక మోహన్.. ఏం జరిగింది? (video)

సెల్వి
గురువారం, 3 అక్టోబరు 2024 (18:16 IST)
హీరోయిన్‌ ప్రియాంక మోహన్‌ ప్రమాదం తృటిలో తప్పింది. తెలంగాణలో జరిగిన ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి వచ్చిన ఆమెకు షాక్ తప్పలేదు. వివరాల్లోకి వెళితే.. మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని కాసం షాపింగ్‌ మాల్‌ ప్రారంభోత్సవానికి హీరోయిన్‌ ప్రియాంక మోహన్‌, పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ ఇన్చార్జ్‌ హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి విచ్చేశారు. 
 
హీరోయిన్‌ చేతుల మీదుగా షోరూంని ప్రారంభించారు. అనంతరం స్టేజ్‌‌పై నిల్చుని ప్రజలతో మాట్లాడుతుండగా వున్నట్టుండి ప్రమాదం జరిగింది. హీరోయిన్‌ను చూసేందుకు వేదికపైకి ఎక్కువమంది ఎక్కడంతో ఒక్కసారిగా స్టేజి కుప్పకూలింది. దీంతో స్టేజిపై ఉన్న వారంతా కింద పడిపోయారు. ఒకరిపై ఒకరు పడిపోవడంతో పలువురికి గాయాలయ్యాయి. 
 
 
ఈ ప్రమాదంపై ప్రియాంక మోహన్ మాట్లాడుతూ.. ఈ ప్రమాదం నుంచి తేలికపాటి గాయాలతో బయటపడ్డానని చెప్పింది. తన ఆరోగ్యంపై ఆరా తీసిన అభిమానులకు ధన్యవాదాలు. ఈ ఘటనలో గాయపడిన వారు త్వరలో కోలుకోవాలని ప్రియాంక మోహన్ ఆకాంక్షించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వృద్ధుడుని కొమ్ములతో పైకెత్తి.. నేలకేసి కొట్టి.. కాళ్లతో తొక్కేసిన ఎద్దు (Video)

పొట్టి దస్తులు ధరించే మహిళలు రాక్షసి శూర్పణఖలు : బీజేపీ మంత్రి కైలాస్ విజయ్

Elon Musk: నేను లేకుంటే, ట్రంప్ ఎన్నికల్లో ఓడిపోయేవాడు: ట్రంప్‌పై ఫైర్ అయిన ఎలోన్ మస్క్

Sharmishta: శర్మిష్ట పనోలికి మధ్యంత బెయిల్ మంజూరు చేసిన కోల్‌కతా హైకోర్టు

What is a Super-Earth?: కెప్లర్-725c అనే కొత్త సూపర్ ఎర్త్‌ను కనుగొన్న చైనా!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments