Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్టేజ్ నుంచి పడిపోయిన ప్రియాంక మోహన్.. ఏం జరిగింది? (video)

సెల్వి
గురువారం, 3 అక్టోబరు 2024 (18:16 IST)
హీరోయిన్‌ ప్రియాంక మోహన్‌ ప్రమాదం తృటిలో తప్పింది. తెలంగాణలో జరిగిన ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి వచ్చిన ఆమెకు షాక్ తప్పలేదు. వివరాల్లోకి వెళితే.. మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని కాసం షాపింగ్‌ మాల్‌ ప్రారంభోత్సవానికి హీరోయిన్‌ ప్రియాంక మోహన్‌, పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ ఇన్చార్జ్‌ హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి విచ్చేశారు. 
 
హీరోయిన్‌ చేతుల మీదుగా షోరూంని ప్రారంభించారు. అనంతరం స్టేజ్‌‌పై నిల్చుని ప్రజలతో మాట్లాడుతుండగా వున్నట్టుండి ప్రమాదం జరిగింది. హీరోయిన్‌ను చూసేందుకు వేదికపైకి ఎక్కువమంది ఎక్కడంతో ఒక్కసారిగా స్టేజి కుప్పకూలింది. దీంతో స్టేజిపై ఉన్న వారంతా కింద పడిపోయారు. ఒకరిపై ఒకరు పడిపోవడంతో పలువురికి గాయాలయ్యాయి. 
 
 
ఈ ప్రమాదంపై ప్రియాంక మోహన్ మాట్లాడుతూ.. ఈ ప్రమాదం నుంచి తేలికపాటి గాయాలతో బయటపడ్డానని చెప్పింది. తన ఆరోగ్యంపై ఆరా తీసిన అభిమానులకు ధన్యవాదాలు. ఈ ఘటనలో గాయపడిన వారు త్వరలో కోలుకోవాలని ప్రియాంక మోహన్ ఆకాంక్షించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వివాహ వయసు 20 యేళ్లు ఉండటం వల్లే అత్యాచారాలు జరుగుతున్నాయ్...

భర్త గల్లా పట్టుకుని లాగికొట్టిన బాక్సర్ స్వీటీ బూరా (Video)

Two sisters: ఫుడ్ పాయిజనింగ్.. ఇధ్దరు సిస్టర్స్ మృతి.. తండ్రి, కుమార్తె పరిస్థితి విషమం

ఛత్రపతి శివాజీపై నాగ్‌పూర్ జర్నలిస్ట్ అనుచిత వ్యాఖ్యలు - అరెస్టు

పూజ పేరుతో నయవంచన... ప్రశ్నించినందుకు సామూహిక అత్యాచారం!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments