Webdunia - Bharat's app for daily news and videos

Install App

మొబైల్‌ గేమ్‌ పనుల్లో దర్శకధీరుడు రాజమౌళి

దర్శకధీరుడు ఎస్ఎస్.రాజమౌళి ప్రస్తుతం 'బాహుబలి-2' పార్ట్‌ మొత్తం పూర్తి చేసి పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల్లో ఉన్నారు. దానితోపాటు మొబైల్‌ గేమ్‌ రూపకల్పన కోసం కసరత్తులు చేస్తున్నాడు. అందుకోసం ఆర్కా మీడియా ఆధ

Webdunia
శుక్రవారం, 10 ఫిబ్రవరి 2017 (09:48 IST)
దర్శకధీరుడు ఎస్ఎస్.రాజమౌళి ప్రస్తుతం 'బాహుబలి-2' పార్ట్‌ మొత్తం పూర్తి చేసి పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల్లో ఉన్నారు. దానితోపాటు మొబైల్‌ గేమ్‌ రూపకల్పన కోసం కసరత్తులు చేస్తున్నాడు. అందుకోసం ఆర్కా మీడియా ఆధ్వర్యంలో ప్రముఖ గేమ్‌ డిజైనర్‌ మార్క్‌ స్కాగ్స్‌‌తో కలిసి చర్చలు జరిపారు రాజమౌళి. మార్క్‌ స్కాగ్స్‌ లార్డ్‌ ఆఫ్‌ ది రింగ్స్‌, ఫార్మ్‌ విల్లే, సిటీ విల్లే వంటి ప్రముఖ మొబైల్‌ గేమ్స్‌‌ను తయారు చేశారు. 
 
ఈయన ఎస్ఎస్.రాజమౌళితో జరిపిన చర్చలను గురించి తన ట్విట్టర్‌ ఖాతాలో మాట్లాడుతూ 'రాజుతో మీటింగ్‌ చక్కటి అనుభూతి. ఆయనొక గొప్ప విజన్‌ ఉన్న దర్శకుడు, మంచి స్టోర్‌ టెల్లర్‌. 'బాహుబలి' ప్రాజెక్టులో భాగమవడం చాలా గౌరవంగా ఉంది' అన్నారు. ఇకపోతే 'బాహుబలి 2'ను ఏప్రిల్‌ 28న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌ చేయనున్నారు.

వైఎస్ జగన్ అనే నేను... జూన్ 9న ఉదయం 9.38 గంటలకు విశాఖలో ప్రమాణ స్వీకారం...

పోస్ట్ పోల్ సర్వే.. టీడీపీ కూటమి విజయం.. వైకాపాకు ఆ ప్రాంతాల్లో పట్టు

ఒకవైపు ఓడిపోతున్నా, చివరి రౌండ్ల వరకూ చూడంటారు, హహ్హహ్హ: ప్రశాంత్ కిషోర్

చీరకట్టులో స్పోర్ట్స్ ‌బైకుపై దూసుకెళ్లిన వరంగల్ ఆంటీ ... అవాక్కమైన మగరాయుళ్లు!! (Video Viral)

ఛత్తీస్‌గఢ్‌లో లోయలోపడిన వాహనం - 17 మంది మృతి

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments