Webdunia - Bharat's app for daily news and videos

Install App

అఖండకు అరుదైన గౌరవం.. గోవా ఫిలిమ్ ఫెస్టివల్‌లో ప్రదర్శితం..

Webdunia
ఆదివారం, 23 అక్టోబరు 2022 (14:10 IST)
నందమూరి అభిమానులకు గుడ్ న్యూస్. డిసెంబర్ నెలలో లాక్‌డౌన్ తర్వాత విడుదలైన 'అఖండ' సినిమా బంపర్ హిట్ అయ్యింది. బాక్సాఫీసు వద్ద ప్రభంజనం సృష్టించింది. కరోనా కాలంలో అతి తక్కువ టికెట్ రేట్స్ మీదనే సుమారు 75 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను సాధించి ట్రేడ్ వర్గాలకు షాక్ ఇచ్చింది. తాజాగా అఖండ సినిమాకు అరుదైన గౌరవం దక్కనుంది.  
 
ఇక అసలు విషయానికి వస్తే గోవాలో ప్రతి ఏడాది లాగానే ఈ ఏడాది కూడా ఫిలిం ఫెస్టివల్ జరగనుంది. ఈ 53వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ పేరుతో జరగనున్న ఈ ఈవెంట్‌లో మెయిన్ స్ట్రీమ్ మూవీస్ సెక్షన్‌లో బాలయ్య బాబు నటించిన 'అఖండ',, ఎన్టీఆర్ , రామ్ చరణ్ హీరోలుగా నటించిన ఆర్ఆర్ఆర్ సినిమాలు ప్రదర్శితమవుతున్నాయి.
 
వీటితో పాటుగా ఫీచర్ ఫిలిం క్యాటగిరిలో ప్రవీణ్ కాండ్రేగుల తెరకెక్కించిన 'సినిమా బండి', విద్య సాగర్ తెరకెక్కించిన 'కుదిరం బోస్' వంటి సినిమాలతో పాటుగా అడవి శేష్ హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం 'మేజర్' కూడా ప్రదర్శితం కానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వంశీకి ఆయుష్‌లో ముగిసిన చికిత్స - ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్

Jagan: క్రిమినల్స్‌ను జగన్ ఓదార్చుతారా? ఎలాంటి సందేశం పంపుతున్నారు?: అనిత

కదులుతున్న రైల్లో నా రీల్ చూడండి, చేయి పోవచ్చు, కాలు పోవచ్చు, చనిపోవచ్చు (video)

Telangana Formation Day: తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన బాబు, పవన్

కేసీఆర్ కుమార్తె కవిత ఓ లేడీ డాన్.. చేయని దందా లేదు : మధుయాష్కీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

తర్వాతి కథనం
Show comments