Webdunia - Bharat's app for daily news and videos

Install App

అఘోరీగా మారిన శ్రీరెడ్డి.. నుదుట పసుపు, పెద్దబొట్టు, రుద్రాక్షలతో?

Webdunia
శుక్రవారం, 21 ఫిబ్రవరి 2020 (16:17 IST)
Sri Reddy
మహాశివరాత్రిని పురస్కరించుకుని వివాదాస్పద నటి శ్రీరెడ్డి అఘోరీగా మారిపోయింది. మెడలో భారీగా రుద్రాక్ష మాలలు ధరించి.. ఒళ్లంతా భస్మం పూసుకుని హంగామా చేసింది. ఒక చేతిలో ఢమరుకం, మరో చేతిలో కర్ర పట్టుకుని నాట్యం చేయడం మొదలుపెట్టింది.

మరో ఇద్దరు అఘోర వేషగాళ్లతో కలిసి చేసిన ఈ డ్యాన్స్‌ను టిక్ టాక్ వీడియో చేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో శ్రీరెడ్డి చాలా భయంకరంగా కనిపిస్తోంది. నుదుట పసుపు, దానిపై పెద్ద బొట్టు, విభూది చూసి ఆమె ఫ్యాన్స్ షాకవుతున్నారు. 
 
ఇకపోతే.. శ్రీరెడ్డి ఇటీవల మరో వివాదంతో వార్తల్లో నిలిచింది. తాను వివాదాలకు దూరంగా ఉంటున్నాను అంటూనే.. తనపై పలు ఇంటర్వ్యూల్లో విమర్శలు, ఆరోపణలు చేసిన రాకేష్ మాస్టర్, కరాటే కళ్యాణిపై శ్రీరెడ్డి విరుచుకుపడింది. ముఖ్యంగా కరాటే కళ్యాణిపై బూతులతో విరుచుకుపడింది.

శ్రీరెడ్డి బూతు పురాణం తట్టుకోలేక కరాటే కళ్యాణి పోలీసుల వద్దకు వెళ్లింది. సోషల్ మీడియాలో శ్రీరెడ్డి తనను అసభ్యకర పదజాలంతో దూషించిందని హైదరాబాద్‌లోని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అమృతను ప్రేమించి పెళ్లి చేసుకున్న ప్రణయ్ - హత్య చేసిన సుభాష్ శర్మకు ఉరిశిక్ష!!

45 రోజుల్లో రూ.30 కోట్లు- యోగి నోట పింటూ సక్సెస్ స్టోరీ.. ప్రధానిని కలుస్తాడట! (video)

బోరుగడ్డకు రాజమండ్రి సెంట్రల్ జైలు సిబ్బంది దాసోహమయ్యారా?

ఆదిలాబాద్: గిరిజన ఆశ్రమ పాఠశాలలో బాలిక అనుమానాస్పద మృతి.. 15 నెలల్లో 83 మంది? (video)

కరేబియన్ దీవులకు వివాహర యాత్రకు వెళ్లిన భారత సంతతి విద్యార్థి మాయం!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Extra Marital Affair: వివాహేతర సంబంధాలకు కారణాలు ఏంటి? సైకలాజిస్టులు ఏం చెప్తున్నారు?

హైదరాబాద్‌లో అకింత్ వెల్‌నెస్ సెంటర్ 'అంకితం' ప్రారంభం

సన్ ఫ్లవర్ ఆయిల్ మంచిదా చెడ్డదా?

పులి త్రేన్పులు వస్తున్నాయా? జీలకర్ర నీరు తాగి చూడండి

నడుస్తున్నప్పుడు ఇలాంటి సమస్యలుంటే మధుమేహం కావచ్చు

తర్వాతి కథనం
Show comments