Webdunia - Bharat's app for daily news and videos

Install App

టాలీవుడ్ మాఫియా.. తు.. సిగ్గుచేటు.. ''పేట''కు రెండే థియేటర్లా?: శ్రీరెడ్డి

Webdunia
బుధవారం, 9 జనవరి 2019 (12:25 IST)
''పేట'' తెలుగు సినిమా విడుదలకు థియేటర్లు లభించకపోవడం ప్రస్తుతం టాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన పేట తెలుగు వెర్షన్‌ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో రెండు థియేటర్లు మాత్రమే దొరకడం సిగ్గుచేటు అని వివాదాస్పద నటి శ్రీరెడ్డి ఫేస్‌బుక్‌లో పోస్టు చేసింది. ఇంకా టాలీవుడ్ నిర్మాతలను ఈ సందర్భంగా ఏకిపారేసింది. 
 
టాలీవుడ్ మాఫియా.. తు.. సిగ్గుచేటు.. సురేష్ బాబు, అల్లు అరవింద్, సునీల్ నారంగ్, దిల్ రాజులు ఇలాంటి క్లిష్ట పరిస్థితులను సృష్టిస్తున్నారు. తద్వారా చిన్న చిన్న నిర్మాతలు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి తీసుకొస్తున్నారని శ్రీరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చిన్న నిర్మాతలను ఉరేసుకునేలా చేసేది ఈ నలుగురే. మీకూ కుమారులున్నారు. మీ ఫ్యామిలీలు నెంబర్ వన్‌గా వుండటం ఓకే కానీ.. తమిళ డబ్బింగ్ సినిమాలకు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు దొరక్కపోవడం సిగ్గుచేటు. 
 
అందుకే.. ఈ నలుగురు నిర్మాతలు నిర్మించే తెలుగు సినిమాలను తమిళ డబ్బింగ్‌తో తమిళనాడులో విడుదలైతే బ్యాన్ చేయాలని శ్రీరెడ్డి పిలుపునిచ్చింది. టాలీవుడ్ మూవీ మాఫియా లీడర్లను చంపేయాలి. టాలీవుడ్‌కు ఇది సిగ్గుచేటు అని శ్రీరెడ్డి వ్యాఖ్యానించింది. ఇంకా పేట మూవీ డిస్ట్రిబ్యూటర్ అశోక్ గారికి సారీ చెప్పింది శ్రీరెడ్డి.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments