Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూటు మార్చిన శ్రీరెడ్డి.. రెస్టారెంట్‌కు వెళ్లి.. మార్కులేసింది.. (video)

Webdunia
శనివారం, 18 జూన్ 2022 (19:51 IST)
యూట్యూబ్‌లో శ్రీరెడ్డి బాగా బిజీ అయిపోయింది. వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే శ్రీరెడ్డి ప్రస్తుతం రూటు మార్చింది. యూట్యూబ్‌లో వంటలతో అదరగొడుతోంది. 
  
తాజాగా ఆమె ఓ రెస్టారెంట్‌కు వెళ్లింది. అక్కడ ఫుడ్‌ను రుచి చూసింది. ఎంజాయ్ చేసింది. దీంతోపాటు ఆ ఫుడ్‌కు మార్కులు కూడా వేసింది.  
 
ఆ రెస్టారెంట్లో తిన్న ఫుడ్‌ 10 కి 6 మార్కులు వేసింది. ఎప్పుడు తన వీడియోలు పోస్టింగ్ చేసే ఆమె రెస్టారెంట్ లో జరిగిన దాన్ని పోస్టు చేయడంతో అందరు ఆసక్తిగా చూశారు. 
 
గతంలో వివాదాల్లో ఉన్న శ్రీరెడ్డి ప్రస్తుతం ప్రశాంతంగా జీవనం సాగిస్తోంది. తన ప్రొఫెషన్ కోసం వంటలు చేసే ఆమె రెస్టారెంట్‌కు వెళ్లి అక్కడి ఫుడ్ ఎలా ఉందో అనే దానిపై తన అభిప్రాయం తెలియజేసింది.  

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇన్‌స్టా యువకుడి కోసం బిడ్డను బస్టాండులో వదిలేసిన కన్నతల్లి

ట్యూటర్‌తో అభ్యంతరకర స్థితిలో కోడలు ఉన్నట్టు నా కొడుకు చెప్పాడు...

వైకాపా పాలనలో జరిగిన నష్టాన్ని వడ్డీతో సహా తెస్తాం : మంత్రి నారా లోకేశ్

హరిద్వార్ మానసాదేవి ఆలయంలో తొక్కిసలాట.. భక్తుల మృతి

బెంగుళూరు తొక్కిసలాట : మృతదేహంపై బంగారు ఆభరణాలు చోరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments