Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూటు మార్చిన శ్రీరెడ్డి.. రెస్టారెంట్‌కు వెళ్లి.. మార్కులేసింది.. (video)

Webdunia
శనివారం, 18 జూన్ 2022 (19:51 IST)
యూట్యూబ్‌లో శ్రీరెడ్డి బాగా బిజీ అయిపోయింది. వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే శ్రీరెడ్డి ప్రస్తుతం రూటు మార్చింది. యూట్యూబ్‌లో వంటలతో అదరగొడుతోంది. 
  
తాజాగా ఆమె ఓ రెస్టారెంట్‌కు వెళ్లింది. అక్కడ ఫుడ్‌ను రుచి చూసింది. ఎంజాయ్ చేసింది. దీంతోపాటు ఆ ఫుడ్‌కు మార్కులు కూడా వేసింది.  
 
ఆ రెస్టారెంట్లో తిన్న ఫుడ్‌ 10 కి 6 మార్కులు వేసింది. ఎప్పుడు తన వీడియోలు పోస్టింగ్ చేసే ఆమె రెస్టారెంట్ లో జరిగిన దాన్ని పోస్టు చేయడంతో అందరు ఆసక్తిగా చూశారు. 
 
గతంలో వివాదాల్లో ఉన్న శ్రీరెడ్డి ప్రస్తుతం ప్రశాంతంగా జీవనం సాగిస్తోంది. తన ప్రొఫెషన్ కోసం వంటలు చేసే ఆమె రెస్టారెంట్‌కు వెళ్లి అక్కడి ఫుడ్ ఎలా ఉందో అనే దానిపై తన అభిప్రాయం తెలియజేసింది.  

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పోసానిపై మరో కేసు.. మిగిలిన స్టేషన్ల పీటీ వారెంట్లు సిద్ధం

అత్తయ్యా మీ అమ్మాయి గుండెపోటుతో చనిపోయింది: అత్తకు అల్లుడు ఫోన్, కానీ...

fish: గొంతులో చేప ఇరుక్కుపోయి యువకుడి మృతి

ఆస్తి రాసివ్వకుంటే నీ రక్తం తాగుతా.. కన్నతల్లికి కుమార్తె చిత్రహింసలు (Video)

Chicken Fair: మాంసాహార ఆహార ప్రియులను ఆకట్టుకున్న చికెన్ ఫెయిర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

యూరిక్ యాసిడ్ తగ్గడానికి ఏమి చేయాలి?

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

వేసవిలో పుదీనా రసం బోలెడన్ని ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments