Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుప్పలు తెప్పలుగా కాయలు... చట్టిలో చికెన్, శ్రీరెడ్డి టేస్ట్ అదుర్స్-video

Webdunia
గురువారం, 30 జనవరి 2020 (17:50 IST)
సినీనటులను, వారి పిల్లలను వదిలిపెట్టకుండా ప్రతి ఒక్కరి పేరు బయటపెడుతూ సంచలనంగా మారిన శ్రీరెడ్డి గురించి అందరికీ తెలుసు. కొన్నిరోజుల పాటు టివి షోలలో తెగ హడావిడి చేసిన శ్రీరెడ్డి ఆ తరువాత అవకాశాలు లేక ఫేస్ బుక్, ట్విట్టర్ లాంటి వాటిల్లో తన బాధలను చెప్పుకుంటూ తిరిగారు. అయితే ఇప్పుడు ఆమె చేస్తున్న బిజినెస్ ఆమెకు బాగా కలిసి రావడంతో పాటు కావాల్సినంత డబ్బులను తెచ్చిపెడుతోందట.
శ్రీ రెడ్డి యూ ట్యూబ్ ఛానెల్. దాంతో లాభాలు కూడా భారీగానే వస్తున్నాయట. శ్రీ రెడ్డి ప్రస్తుతం యూ ట్యూబ్ ఛానెల్ పెట్టుకుని సింపుల్‌గా అందులో వంటలు చేసుకుంటుంది. మరో మాట లేకుండా చికెన్, మటన్ వండుకుంటూ తాను తింటూ.. పది మందికి తినిపిస్తుందట. ఈ వీడియోలు తన స్టైల్లో తీసి యూ ట్యూబ్‌‌లో పోస్ట్ చేస్తుంది శ్రీ రెడ్డి. అవి కాస్తా బాగానే వైరల్ అవుతున్నాయట.
 
ఒక్కో వీడియోకు లక్షల్లో వ్యూస్ వస్తున్నాయట. హాట్ టిపిక్‌గా ఉండే శ్రీ రెడ్డి హాయిగా వంటలు చేసుకోవడం ఆమె అభిమానులకు పెద్దగా ఇష్టం లేకపోయినా కొంతమందికి మాత్రం ఆమె ఇలా ఉంటేనే బాగుంటుందంటూ సందేశాలను ట్విట్టర్, ఫేస్ బుక్, యుట్యూబ్ లింక్‌ల కింద టైప్ చేసి మెసేజ్‌లు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

డామిట్ కథ అడ్డం తిరిగింది... కోడలిని మొదటి భర్త వద్దకు పంపిన అత్తగారు!!

మయన్మార్ భూకంపం : 2700 దాటిన మృతుల సంఖ్య... మరింతగా పెరిగే ఛాన్స్..!!

కేవైసీ పూర్తయ్యాక.. కొత్త రేషన్ కార్డులు ఇస్తాం : మంత్రి నాదెండ్ల మనోహర్

రాజకీయాలు పూర్తిస్థాయి ఉద్యోగం కాదు : సీఎం యోగి ఆదిత్యనాథ్

నిత్యానంద నిజంగా చనిపోయారా? సోషల్ మీడియాలో వీడియో హల్చల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments