Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీముఖి పెళ్లి గురించి నోరు విప్పింది.. ఆ వ్యక్తి వల్లే..? (video)

Webdunia
శుక్రవారం, 8 ఏప్రియల్ 2022 (15:27 IST)
సీనియర్ యాంకర్ సుమ హోస్ట్‌గా చేస్తున్న శ్రీరామనవమి స్పెషల్ క్యాష్ ప్రోగ్రాంలో శ్రీముఖి పాల్గొంది. తాజాగా ఆ ప్రోగ్రాం ప్రోమో విడుదల చేశారు.
 
వీలైనంత వరకు శ్రీముఖి తన పర్సనల్ లైఫ్‌ని సీక్రెట్ గానే ఉంచుతుంది. కానీ తొలిసారి క్యాష్ ప్రోగ్రాంలో తన పర్సనల్ లైఫ్, మ్యారేజ్ గురించి శ్రీముఖి చెప్పుకొచ్చింది. తాను ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లైందని.. ఎంతో అందమైన హీరోలు, కో యాంకర్స్ తో వర్క్ చేశాను. కానీ ఎవ్వరికి నా మనసు ఇవ్వలేదు. పెళ్లి చేసుకోలేదు.
 
ఇప్పటికి ఆ మూడు ముళ్ళు వేయించుకోకుండా ఉండడానికి కారణం ఒక వ్యక్తి అని శ్రీముఖి తెలిపింది. ఆ వ్యక్తి పేరు చెప్పే లోపు ప్రోమో ఎండ్ అవుతుంది. ఆ వ్యక్తి ఎవరో తెలియాలంటే 9వ తేదీ ప్రసారం అయ్యే క్యాష్ ప్రోగ్రాం చూడాల్సిందే.
 
గతంలో శ్రీముఖి ఎవరో అజ్ఞాత వ్యక్తితో ప్రేమ బ్రేకప్ అయినట్టు చెప్పిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే శ్రీముఖి తన జాతి రత్నాలు టీం తో కలసి క్యాష్ ప్రోగ్రాంలో పాల్గొంది. నూకరాజు, ఇమ్మాన్యుయేల్, పంచ్ ప్రసాద్ వీరంతా శ్రీరామనవమి క్యాష్ ప్రోగ్రాంలో సందడి చేశారు. 
 
ఇకపోతే.. బుల్లితెరపై యాంకరింగ్ చేస్తూనే వెండితెరపై కూడా మెరవాలని శ్రీముఖి ప్రయత్నిస్తోంది. తాజాగా శ్రీముఖి మెగాస్టార్ చిరంజీవి బోళా శంకర్ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తోంది. మెహర్ రమేష్ ఈ చిత్రానికి దర్శకుడు. ఇందులో శ్రీముఖి స్టన్నింగ్ పాత్రలో కనిపించి అలరించనుంది.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పోసాని కృష్ణ మురళికి బెయిల్ మంజూరు చేసిన గుంటూరు కోర్టు

Navy Officer Murder Case: వెలుగులోకి షాకింగ్ నిజాలు.. మృతదేహంపైనే నిద్ర..

అమరావతిలో అతిపెద్ద అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం... కేశినేని శివనాథ్

Hyderabad Road Accident: ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో అడిషనల్ డీఎస్పీ మృతి

Hailstorm: తెలంగాణలో తీవ్రమైన వడగళ్ల వానలు.. తీవ్ర నష్టం.. దెబ్బతిన్న మామిడి తోటలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments