Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎస్పీబీ వాయిస్‌ని ఏఐతో రీక్రియేట్.. నోటీసులు పంపిన ఎస్పీ చరణ్

సెల్వి
శనివారం, 17 ఫిబ్రవరి 2024 (19:28 IST)
దివంగత లెజెండరీ సింగర్ ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం (ఎస్‌పిబి) కుమారుడు ఎస్‌పి కళ్యాణ్ చరణ్, తెలుగు సినిమా 'కీడ కోల' నిర్మాతలకు, దాని సంగీత దర్శకుడు వివేక్ సాగర్‌కి లీగల్ నోటీసు జారీ చేశారు. దివంగత గాయకుడి కుటుంబం సమ్మతి లేదా అధికారం లేకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ద్వారా పునర్నిర్మించబడిన ఎస్పీబీ వాయిస్‌ని అనధికారికంగా ఉపయోగించడాన్ని ఖండిస్తూ నోటీసు పంపారు. 
 
భారతీయ సంగీత పరిశ్రమలో ప్రముఖ వ్యక్తి అయిన ఎస్పీబీ, కోవిడ్-19 సంబంధిత సమస్యల కారణంగా 2020లో మరణించారు. జనవరి 18న జారీ చేయబడిన లీగల్ నోటీసులో, 2024, ఎస్బీపీ వాయిస్‌ని అనైతికంగా, చట్టవిరుద్ధంగా ఉపయోగించినందుకు కుటుంబం క్షమాపణలు, నష్టపరిహారం ఇంకా రాయల్టీలో వాటాను కోరింది. సామరస్యపూర్వక పరిష్కారం కోసం సంబంధిత వ్యక్తులను  నోటీసులో ఆహ్వానించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Wajahat Khan: శర్మిష్ట అరెస్టుకు కారణమైన వ్యక్తి.. ఎక్కడ? ఎఫ్ఐఆర్ నమోదు

రాజోలిలో ఇథనాల్ చిచ్చు... తిరగబడిన రైతుబిడ్డ

YouTuber : పాకిస్థాన్‌తో సంబంధాలు.. పంజాబ్ యూట్యూబర్ అరెస్ట్.. ఏం చేశాడంటే?

వైసిపి వెన్నుపోటు దినం: ఏంటి పళ్లు కొరుకుతున్నావ్, అంబటిపై పోలీస్ అధికారి కన్నెర్ర (video)

Monsoon session: జూలై 21 నుంచి ఆగస్టు 12 వరకు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments