Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెను ప్రమాదం నుంచి కోవిడ్ రోగులను రక్షించిన సోనూసూద్ బృందం

Webdunia
శుక్రవారం, 14 మే 2021 (13:31 IST)
sonu sood
నటుడు, నిర్మాత, పరోపకారి సోను సూద్ తో పాటు అతని NGO సభ్యులు కూడా చాకచక్యంగా వర్క్ చేస్తున్నారు. ఇటీవల స్థానిక పోలీసుల బృందంతో కలిసి బెంగళూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రి (శ్రేయాస్ హాస్పిటల్) వద్ద ఆక్సిజన్ లీక్‌ను గుర్తించారు. ఆ స్పందనతో దాదాపు 30 కోవిడ్ -19 రోగుల ప్రాణాలు నిలిచాయి. లీక్ గుర్తించినప్పుడు సోను సూద్ బృందం తగినంత సంఖ్యలో ఆక్సిజన్ సిలిండర్లతో ఆసుపత్రికి చేరుకుంది. రోగులకు ఆక్సిజన్ సరఫరా గంట మాత్రమే మిగిలి ఉంది.
 
ఆసుపత్రిలోని ఒక వైద్యుడు సమిత్ హవినల్ వెంటనే సంక్షోభం నుండి బయటపడటానికి సోను సూద్ ఫౌండేషన్, మేఘా చౌదరి మరియు పోలీసు హెల్ప్‌లైన్ బృంద సభ్యులను సంప్రదించారు. పోలీసులు వచ్చినప్పుడు సోను సూద్ బృందం ఆస్పత్రిలో పనిలో ఉంది మరియు తరువాతి వారు సమీప ప్రాంతమైన పీన్యలోని ఇతర ఆసుపత్రులు మరియు ఆక్సిజన్ ప్లాంట్లను సంప్రదించడం ద్వారా ఆక్సిజన్ సిలిండర్లను ఏర్పాటు చేయడానికి తమ వంతు కృషి చేశారు.
 
అసిస్టెంట్ పోలీస్ కమిషనర్, రీమా సువర్ణ మరియు ఆసుపత్రి యాజమాన్యం సోను సూద్ బృందానికి క్లిష్టమైన పరిస్థితుల్లో వెంటనే స్పందించినందుకు ప్రశంసించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Thunderstorms: జూన్ 2 నుండి 4 వరకు ఏపీలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు

కర్నాటకలో దారుణం.. బేకరీలో వ్యక్తిని నరికి చంపిన దుండగులు

Kavamma: అమ్మవారికి గుమ్మడికాయతో దిష్టి తీస్తూ గుండెపోటుతో కుప్పకూలి భక్తుడు మృతి (video)

Bihar: తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారం- స్నాక్స్ ఇస్తానని తీసుకెళ్లి..?

గుండ్లపాడును వెంటాడుతున్న ఫ్యాక్షన్ భూతం.. ఆ గ్రామంలో 18 హత్యలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments