Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫుట్‌బోర్డు ప్రయాణం సినిమాల్లో ఎంటర్‌టైన్మెంట్‌.. నిజ జీవితంలో కాదు..

Webdunia
గురువారం, 15 డిశెంబరు 2022 (18:35 IST)
బాలీవుడ్ నటుడు సోనూ సూద్ ఒక రైల్లో ఫుట్‌బోర్డులో కూర్చొని ప్రయాణం చేస్తున్న వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై నెటిజన్లు పలువురు పలు విధాలుగా కామెంట్ చేస్తున్నారు. ఈ వీడియోపై మహారాష్ట్ర పోలీసులు కూడా స్పందించారు. 'సోనూ సూద్ ఫుట్ బోర్డులో కూర్చొని ప్రయాణించడం సినిమాల్లో అయితే ఎంటర్‌టైన్మెంట్‌గా ఉంటుంది. నిజ జీవితంలో కాదు' అంటూ వ్యాఖ్యానించారు. 
 
కాగా, వేగంగా వెళుతున్న ఒక రైలు ప్రవేశద్వారంలో సోనూ సూద్ కూర్చొని ప్రయాణం చేస్తున్నారు. ఈ వీడియోపై కొందరు నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇలాంటి వీడియోలు ప్రమోట్ చేయడం సరికాదని హితవు పలుకుతున్నారు. కరోనా కష్టకాలంలో ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచిన మీరు ఇలా చేయొద్దంటూ కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చంద్రబాబు కుంటే జగన్ ఆస్తులు తక్కువా?

Miss World Pageant: మే 7 నుండి 24 రోజుల పాటు హైదరాబాద్‌లో మిస్ వరల్డ్ పోటీలు.. ఖర్చు రూ.54కోట్లు

ఏపీ ప్రజలకు చల్లటి కబురు చెప్పిన వాతావరణ శాఖ!!

Marri Rajasekhar: జగన్ ద్రోహం చేశారు.. ఆయనది నమ్మదగని నాయకత్వ శైలి.. టీడీపీలో చేరుతా

ఆ మహిళ పండించిన మామిడి పండు ధర రూ.10 వేలు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments