ఫుట్‌బోర్డు ప్రయాణం సినిమాల్లో ఎంటర్‌టైన్మెంట్‌.. నిజ జీవితంలో కాదు..

Webdunia
గురువారం, 15 డిశెంబరు 2022 (18:35 IST)
బాలీవుడ్ నటుడు సోనూ సూద్ ఒక రైల్లో ఫుట్‌బోర్డులో కూర్చొని ప్రయాణం చేస్తున్న వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై నెటిజన్లు పలువురు పలు విధాలుగా కామెంట్ చేస్తున్నారు. ఈ వీడియోపై మహారాష్ట్ర పోలీసులు కూడా స్పందించారు. 'సోనూ సూద్ ఫుట్ బోర్డులో కూర్చొని ప్రయాణించడం సినిమాల్లో అయితే ఎంటర్‌టైన్మెంట్‌గా ఉంటుంది. నిజ జీవితంలో కాదు' అంటూ వ్యాఖ్యానించారు. 
 
కాగా, వేగంగా వెళుతున్న ఒక రైలు ప్రవేశద్వారంలో సోనూ సూద్ కూర్చొని ప్రయాణం చేస్తున్నారు. ఈ వీడియోపై కొందరు నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇలాంటి వీడియోలు ప్రమోట్ చేయడం సరికాదని హితవు పలుకుతున్నారు. కరోనా కష్టకాలంలో ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచిన మీరు ఇలా చేయొద్దంటూ కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Telugu Love: అబ్బా.. ఎంత బాగా తెలుగు మాట్లాడారు.. కృతికా శుక్లాపై పవన్ ప్రశంసలు

ఏలూరు: అర్థరాత్రి తలుపులు పగలగొట్టి యువతిపై ఇద్దరు రౌడీషీటర్లు అత్యాచారం

Somireddy: జగన్ బహిరంగ క్షమాపణ చెప్పాలి.. సోమిరెడ్డి డిమాండ్

Janasena: పవన్ దిష్టి కామెంట్స్... వివరణ ఇచ్చిన మంత్రి కందుల దుర్గేష్

Border Villages: ఆ గ్రామాల ప్రజలకు ద్వంద్వ ఓటు హక్కులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

తర్వాతి కథనం
Show comments