Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోనూసూద్‌కు రైల్వే పోలీసులు వార్నింగ్.. ఎందుకో తెలుసా? (video)

Webdunia
గురువారం, 15 డిశెంబరు 2022 (15:29 IST)
బాలీవుడ్ ప్రముఖ సినీనటుడు సోనూసూద్‌కు రైల్వే పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. సోనూ రైలు ఫుట్ బోర్డుపై కూర్చుని ప్రయాణించిన వీడియో సోషల్ మీడియా వైరల్‌గా మారింది. 
 
కదులుతున్న రైలులో ఫుట్ బోర్డుపై కూర్చున్న వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. రైలు డోర్ వద్ద ఫుట్ బోర్డుపై వేలాడుతూ అజాగ్రత్తగా ప్రయాణించడంపై రైల్వే పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. సోనూసూద్ అజాగ్రత్త ప్రవర్తనను నెటిజన్లు సైతం తప్పుబడుతున్నారు. 
 
రైలు వేగాన్ని పెంచుతున్నప్పుడు మిస్టర్ సూద్ హ్యాండ్‌రైల్‌ను పట్టుకుని బయట చూస్తున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దీనిపై ముంబై రైల్వే పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. 

సంబంధిత వార్తలు

వైఎస్ జగన్ అనే నేను... జూన్ 9న ఉదయం 9.38 గంటలకు విశాఖలో ప్రమాణ స్వీకారం...

పోస్ట్ పోల్ సర్వే.. టీడీపీ కూటమి విజయం.. వైకాపాకు ఆ ప్రాంతాల్లో పట్టు

ఒకవైపు ఓడిపోతున్నా, చివరి రౌండ్ల వరకూ చూడంటారు, హహ్హహ్హ: ప్రశాంత్ కిషోర్

చీరకట్టులో స్పోర్ట్స్ ‌బైకుపై దూసుకెళ్లిన వరంగల్ ఆంటీ ... అవాక్కమైన మగరాయుళ్లు!! (Video Viral)

ఛత్తీస్‌గఢ్‌లో లోయలోపడిన వాహనం - 17 మంది మృతి

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments