Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోనూసూద్‌కు రైల్వే పోలీసులు వార్నింగ్.. ఎందుకో తెలుసా? (video)

Webdunia
గురువారం, 15 డిశెంబరు 2022 (15:29 IST)
బాలీవుడ్ ప్రముఖ సినీనటుడు సోనూసూద్‌కు రైల్వే పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. సోనూ రైలు ఫుట్ బోర్డుపై కూర్చుని ప్రయాణించిన వీడియో సోషల్ మీడియా వైరల్‌గా మారింది. 
 
కదులుతున్న రైలులో ఫుట్ బోర్డుపై కూర్చున్న వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. రైలు డోర్ వద్ద ఫుట్ బోర్డుపై వేలాడుతూ అజాగ్రత్తగా ప్రయాణించడంపై రైల్వే పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. సోనూసూద్ అజాగ్రత్త ప్రవర్తనను నెటిజన్లు సైతం తప్పుబడుతున్నారు. 
 
రైలు వేగాన్ని పెంచుతున్నప్పుడు మిస్టర్ సూద్ హ్యాండ్‌రైల్‌ను పట్టుకుని బయట చూస్తున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దీనిపై ముంబై రైల్వే పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఉప్పల్ స్టేడియంలో బ్యాడ్మింటన్ ఆడుతుండగా గుండెపోటు.. 25ఏళ్ల వ్యక్తి మృతి.. ఆయన ఎవరు? (Video)

పహల్గాం ఉగ్రదాడికి పాల్పడింది మన దేశ ఉగ్రవాదులా? చిదంబరం వివాదాస్పద వ్యాఖ్యలు

హైదరాబాదులో రేవ్ పార్టీని చేధించిన EAGLE.. తొమ్మిది మంది అరెస్ట్

Jagan: సెంట్రల్ జైలుకు వెళ్లనున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఎందుకు?

నేడు ఆపరేషన్ సింధూర్‌పై వాడివేడిగా చర్చ..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments