Webdunia - Bharat's app for daily news and videos

Install App

సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఇకలేరు....

Webdunia
మంగళవారం, 30 నవంబరు 2021 (16:48 IST)
తెలుగు చిత్రపరిశ్రమలో మరో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి ఇకలేరు. ఆయన మంగళవారం 4.14 గంటల సమయంలో కన్నుమూశారు. ఇటీవల అస్వస్థతకు గురైన ఆయన్ను హైదరాబాద్ నగరంలోని కిమ్స్ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తూ వచ్చారు. కానీ, ఆయన ఆరోగ్యం విషమించడంతో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 
 
ఆయన మృతితో టాలీవుడ్ చిత్ర పరిశ్రమ శోకసముద్రంలో మునిగిపోయింది. నిజానికి ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వస్తారని ప్రార్థించిన సినీ అభిమానులు కంటతడి పెట్టుకుంటున్నారు. ఒక కవిగా, సినీ పాటల రచయితగా నటుడిగా ఆయన తెలుగు ప్రేక్షల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. సిరివెన్నెల చిత్రం ద్వారా ఆయన సినీ రంగం ప్రవేశం చేశారు. ఆ చిత్రంలోని పాటలు సూపర్ డూపర్ హిట్ కావడంతో ఆ చిత్రం పేరునే తన ఇంటి పేరుగా మార్చుకుని తెలుగు చిత్రపరిశ్రమలో ఉన్నత శిఖరాన్ని అధిరోహించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పూరీలో రాష్ట్రపతి.. ప్రకృతిపై సుదీర్ఘ పోస్ట్.. సముద్ర తీరం వెంబడి నడుస్తున్నప్పుడు..?

పర్యావరణహితంగా వేడుకలు... ఉత్సవాలు చేసుకొంటే మేలు : ఉప ముఖ్యమంత్రి పవన్

ముంబైను ముంచెత్తిన కుంభవృష్టి... 6 గంటల్లో 300 మిమీ వర్షపాతం

హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో కొత్త బస్సు సర్వీసులు -ఏసీ బస్సులు కూడా..!

డ్రంక్ అండ్ డ్రైవ్.. వివాహితను ఢీకొట్టి... ప్రియురాలి ఇంట్లో నక్కిన నిందితుడు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పనస పండు ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పప్పు ఎందుకు తినాలో తెలుసా?

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

తర్వాతి కథనం
Show comments