సింగర్ సునీత ఇంటర్వ్యూ.. ఆ క్లారిటీతోనే అడుగులు వేస్తున్నా..

Webdunia
సోమవారం, 6 ఫిబ్రవరి 2023 (10:59 IST)
సింగర్ సునీత తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఇచ్చిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి. తన జీవితంలో అతి ముఖ్యమైన వ్యక్తి బాలూగారిని పోగొట్టుకున్నానని తెలిపారు. ఆ సంఘటన తర్వాత తాను కన్నీళ్లు రావడం ఆగిపోయాయని చెప్పారు.
 
అంతకుమించి చలించే సంఘటనలు ఏముంటాయని ప్రశ్నించారు. అంతగా తనను ఇక ఏ సంఘటనలు కదిలించడం లేదని తెలిపారు. ఆయన జ్ఞాపకాలతో ఆయన చూపించిన మార్గంలో నడవడమే ఆయనకు మనమిచ్చే గౌరవం అన్నారు. 
 
జీవితంలో తనకంటూ కొన్ని విలువలు ఉన్నాయని, బాధ్యతలు వున్నాయని తెలిపారు. తనను ద్వేషించేవారినీ .. విమర్శించేవారిని పట్టించుకోకుండా, తన ముందున్న లక్ష్యాన్ని చేరుకోవడానికే ప్రయత్నిస్తూ వెళ్లానని చెప్పారు. తాను ఏం చేయగలిగానో తనకు తెలుసునని ఆ క్లారిటీతోనే అడుగులు వేస్తున్నానని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

9 డాలర్లు అంటే రూ.72 వేలా? ఇదేం లెక్క జగన్? ట్రోల్స్ స్టార్ట్

ప్రేమించిన వ్యక్తి మృతి చెందాడనీ మనస్తాపంతో ప్రియురాలు ఆత్మహత్య

Putin: ఢిల్లీలో ల్యాండ్ అయిన రష్యా అధ్యక్షుడు పుతిన్, స్వాగతం పలికిన ప్రధాని మోడి

Work From Village Policy: దేశంలోనే ఇది మొదటిసారి: బాబు, లోకేష్ సూపర్ ప్లాన్

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ - 18 మంది మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

తర్వాతి కథనం
Show comments