Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లికి తర్వాత అంతా మారిపోయింది.. కన్నీళ్లు రావడం ఆగిపోయాయి?

Webdunia
శుక్రవారం, 31 డిశెంబరు 2021 (22:26 IST)
సింగర్ సునీత తన వైవాహిక జీవితం గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. వివాహం తర్వాత అన్నీ మారిపోయాయని.. కన్నీళ్లు ఆగిపోయాయని చెప్పుకొచ్చారు. తన జీవితంలో తనకు నచ్చిన విధంగా బతకాలనున్నాని.. ప్రస్తుతం అలానే బతుకుతున్నానని వెల్లడించారు. ప్రస్తుతం ఎంతో సంతోషంగా వున్నానని తెలియజేశారు. 
 
ఇక ఈ ఏడాది జరిగిన కొన్ని విషాద ఘటనల పై స్పందిస్తూ సునీత ఎమోషనల్ అయ్యారు. ముఖ్యంగా బాలు గారి మరణం తనని ఎంతగానో కలిచివేసిందని ఆయన మరణం తరువాత కన్నీళ్ళు రావడం కూడా ఆగిపోయాయని సునీత బాల సుబ్రహ్మణ్యం గారిని తలుచుకొని ఎమోషనల్ అయ్యారు. 
 
ఆయన మరణం తర్వాత ఏం జరిగినా మహా అయితే బ్లాంక్‌ అయినట్లు అనిపిస్తుంది కానీ ఏ విషయం నన్ను కదిలించలేక పోయాయంటూ బాలు మరణం తలుచుకుని ఎమోషనల్ అయ్యారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఐసీయూలో పాకిస్థాన్ ఎయిర్‌బేస్‌లు : ప్రధాని నరేంద్ర మోడీ

Kavitha: ఆగస్టు 4 నుండి 72 గంటల పాటు నిరాహార దీక్ష చేస్తా: కల్వకుంట్ల కవిత

అమెరికాలో భారత సంతతి కోపైలెట్‌ చేతులకు బేడీలు వేసి తీసుకెళ్లారు.. ఎందుకో తెలుసా?

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు పెట్టారనీ పెట్రోల్ పోసి నిప్పంటించుకున్నాడు.. (వీడియో)

ఆగస్టు 10-12 తేదీల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ గ్రామ పంచాయతీలకు ఎన్నికలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments