Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లికి తర్వాత అంతా మారిపోయింది.. కన్నీళ్లు రావడం ఆగిపోయాయి?

Webdunia
శుక్రవారం, 31 డిశెంబరు 2021 (22:26 IST)
సింగర్ సునీత తన వైవాహిక జీవితం గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. వివాహం తర్వాత అన్నీ మారిపోయాయని.. కన్నీళ్లు ఆగిపోయాయని చెప్పుకొచ్చారు. తన జీవితంలో తనకు నచ్చిన విధంగా బతకాలనున్నాని.. ప్రస్తుతం అలానే బతుకుతున్నానని వెల్లడించారు. ప్రస్తుతం ఎంతో సంతోషంగా వున్నానని తెలియజేశారు. 
 
ఇక ఈ ఏడాది జరిగిన కొన్ని విషాద ఘటనల పై స్పందిస్తూ సునీత ఎమోషనల్ అయ్యారు. ముఖ్యంగా బాలు గారి మరణం తనని ఎంతగానో కలిచివేసిందని ఆయన మరణం తరువాత కన్నీళ్ళు రావడం కూడా ఆగిపోయాయని సునీత బాల సుబ్రహ్మణ్యం గారిని తలుచుకొని ఎమోషనల్ అయ్యారు. 
 
ఆయన మరణం తర్వాత ఏం జరిగినా మహా అయితే బ్లాంక్‌ అయినట్లు అనిపిస్తుంది కానీ ఏ విషయం నన్ను కదిలించలేక పోయాయంటూ బాలు మరణం తలుచుకుని ఎమోషనల్ అయ్యారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వారం కిందటే ఇన్‌స్టాగ్రాంలో పరిచయమయ్యాడు, భర్తను వదిలేసి అతణ్ణి పెళ్లాడింది

చంద్రబాబుకు వైకాపా అంటే దడ.. అబద్ధాలతో మోసం.. రెడ్ బుక్ రాజ్యాంగం: జగన్

తహవ్వూర్ రాణాకు 18 రోజుల కస్టడీ- ఎన్‌ఐఏ అదుపులో రాణా ఫోటో వైరల్

హెలికాప్టర్ ప్రమాదం: టెక్నాలజీ కంపెనీ సీఈవోతో పాటు ఫ్యామిలీ మృతి

హోం వర్క్ చేయలేదనీ విద్యార్థులకు చెప్పుదెబ్బలు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments