Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లికి తర్వాత అంతా మారిపోయింది.. కన్నీళ్లు రావడం ఆగిపోయాయి?

Webdunia
శుక్రవారం, 31 డిశెంబరు 2021 (22:26 IST)
సింగర్ సునీత తన వైవాహిక జీవితం గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. వివాహం తర్వాత అన్నీ మారిపోయాయని.. కన్నీళ్లు ఆగిపోయాయని చెప్పుకొచ్చారు. తన జీవితంలో తనకు నచ్చిన విధంగా బతకాలనున్నాని.. ప్రస్తుతం అలానే బతుకుతున్నానని వెల్లడించారు. ప్రస్తుతం ఎంతో సంతోషంగా వున్నానని తెలియజేశారు. 
 
ఇక ఈ ఏడాది జరిగిన కొన్ని విషాద ఘటనల పై స్పందిస్తూ సునీత ఎమోషనల్ అయ్యారు. ముఖ్యంగా బాలు గారి మరణం తనని ఎంతగానో కలిచివేసిందని ఆయన మరణం తరువాత కన్నీళ్ళు రావడం కూడా ఆగిపోయాయని సునీత బాల సుబ్రహ్మణ్యం గారిని తలుచుకొని ఎమోషనల్ అయ్యారు. 
 
ఆయన మరణం తర్వాత ఏం జరిగినా మహా అయితే బ్లాంక్‌ అయినట్లు అనిపిస్తుంది కానీ ఏ విషయం నన్ను కదిలించలేక పోయాయంటూ బాలు మరణం తలుచుకుని ఎమోషనల్ అయ్యారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాపా అమ్మను కొట్టి ఉరివేశాడు.. రాయితో తలపై కొట్టాడు.. బొమ్మలు గీసి చూపించిన చిన్నారి..!!

డిసెంబర్ 22, 2032 యుగాంతం.. భూమిపైకి దూసుకొస్తున్న ఉల్క.. భారత్‌కు గండం!

కొత్త చీఫ్ ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ గుప్తా ఫ్యామిలీ నేపథ్యం ఏంటి?

నా దగ్గర కూడా ఆడియోలు వున్నాయి, కానీ వాటిని ఇలా లీక్ చేయను: కిరణ్ రాయల్

డ్రగ్స్ ఇచ్చాను.. మత్తులోకి జారుకోగానే అత్యాచారం చేస్తూ వీడియోలు తీశాను...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments