Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలు వెళ్లిపోయాక అంతా చీకటైపోయింది ... : పి.సుశీల

ఠాగూర్
గురువారం, 29 మే 2025 (11:49 IST)
తన సహచరుడు, సినీ నేపథ్యగాయని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం భౌతికంగా దూరమైన తర్వాత అంతా చీకటిమయమైపోయిందని ప్రముఖ సినీ నేపథ్యగాయని పి.సుశీల అన్నారు. తాజాగా ఓ యూట్యూబ్ చానెల్‍కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో అనేక అంశాలను ప్రస్తావిస్తూ, అటు ఘంటసాలగారితోనూ, ఇటు బాలుగారితోనూ కలిసి నేను పాటలు పాడాను. అలా పవిత్రమైన పాటలను, హుషారైన పాటలను పాడే అవకాశం నాకు లభించింది. ఘంటసాలగారు పాడితే ఎన్టీఆర్ గారికి, ఏఎన్నార్‌‍ గారికి సరిగ్గా సరిపోయేది. ఆ తర్వాత బాలుగారు కూడా అలాగే మెప్పించారు. బాలుగారూ కూడా ఎన్నో కష్టాలు పడ్డారు. చివరి నిమిషం వరకూ పాటల పట్ల తన ప్రమేను కనబరుస్తూనే ఉన్నారు. ఆయన పోయిన తరువాత అంతా చీకటిమైపోయింది అన్నారు.
 
అప్పట్లో గాయనీగాయకులు, ఆర్టిస్టులకు మధ్య ప్రత్యక్ష సంబంధాలు ఉండేవి. సింగర్స్ కొన్ని పదాలను ఎలా పలుకుతున్నారు. వారి భావభావాలు అక్కడ అవసరమవుతుంది అనేది తెలుసుకోవడానికి అప్పుడపుడు సావిత్రి గారు, జమునగారు రికార్డింగ్ థియేటర్‌కి వచ్చేశారు. "భక్తప్రహ్లాద" సినిమాలో నేనూ రోజా రమణికి పాడుతుంటే ఆ పాపను తీసుకొచ్చి, రికార్డింగ్ థియేటర్‌ కూర్చోబెట్టేవారు. అంతటి అంకితభావం ఆ రోజుల్లో ఉండేది అని చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

BRS: కాంగ్రెస్ నేత వేధింపులు.. టెర్రస్‌పై నుంచి దూకి బీఆర్ఎస్ కార్మికుడు ఆత్మహత్య

Elon Musk: అమెరికా సర్కారులోని DOGE ఛైర్మన్ పదవికి ఎలెన్ మస్క్ రాజీనామా

యూపీలో భారీ ఎన్‌కౌంటర్ - లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ షార్ప్ షూటర్ ఖతం

అలాంటి వారంతా ఫేక్ ముస్లింలు : మేమంతా శ్రీరాముడి వంశస్థులమే... బీజేపీ నేత జమాల్ సిద్ధిఖీ

Asaduddin Owaisi : పాక్‌కు ఉగ్రవాదంతో సంబంధాలు.. FATF గ్రే లిస్టులో తిరిగి చేర్చాలి: అసదుద్ధీన్ ఓవైసీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

ఆరోగ్యానికి మేలు చేసే బఠాణీ, ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments