Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరో మహిళతో అక్రమ సంబంధం... నన్ను బూతులు తిట్టేవాడు... తెలుగు గాయని ఆవేదన...

రా.. రమ్మని... రారా రమ్మని... అనే పాటతో 'ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు' చిత్రంలో ఓ స్వీట్ వాయిస్ పలుకరిస్తుంది. ఆ పాటనే కాదు... ఇడియట్, శివమణి... ఇలా చక్రి సంగీత సారథ్యంలో పాటలు పాడిన గాయని కౌసల్య. చక్రి మరణం తర్వాత ఆమెకు పెద్దగా ఛాన్సులు రావడం లేదట. ద

Webdunia
శనివారం, 5 ఆగస్టు 2017 (18:12 IST)
రా.. రమ్మని... రారా రమ్మని... అనే పాటతో 'ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు' చిత్రంలో ఓ స్వీట్ వాయిస్ పలుకరిస్తుంది. ఆ పాటనే కాదు... ఇడియట్, శివమణి... ఇలా చక్రి సంగీత సారథ్యంలో పాటలు పాడిన గాయని కౌసల్య. చక్రి మరణం తర్వాత ఆమెకు పెద్దగా ఛాన్సులు రావడం లేదట. దానితో ప్రస్తుతం స్టేజి షోలు, టెలివిజన్ కార్యక్రమాలు చేసుకుంటూ బతుకుబండి నెట్టుకొస్తుంది. 
 
కౌసల్య వైవాహిక బంధంలో చాలా సమస్యలు ఎదుర్కొన్నట్లు తెలిపింది. తన భర్త ఓ శాడిస్ట్ అనీ, తనను నిత్యం హింసిస్తూ బూతులు తిడుతూ భౌతికంగా హింసించేవాడని తెలిపింది. అంతేకాకుండా తను మరో మహిళతో వివాహేతర సంబంధం కూడా పెట్టుకున్నాడనీ, దాంతో వేధింపులు మరింత ఎక్కువ కావడంతో విడాకులు తీసుకున్నట్లు ఆమె వెల్లడించింది. విడాకులు తీసుకున్న తర్వాత కూడా మాజీ భర్తతో చాలా రోజులు సమస్యలు ఎదుర్కొన్నాననీ, చివరకి ఇప్పుడిప్పుడే తను కాస్త ప్రశాంతంగా వున్నట్లు చెప్పుకొచ్చారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

మార్కులు వేస్తానని చెప్పి వేధింపులు - కీచక ప్రొఫెసర్ రజినీష్ కుమార్ అరెస్టు

మరో 15 యేళ్లు చంద్రబాబే ముఖ్యమంత్రి : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

దుర్యోధనుడి ఏకపాత్రాభినయం చేసి ఆర్ఆర్ఆర్ (Video)

కాంట్రాక్ట్ ఉద్యోగిపై రెచ్చిపోయిన ఎమ్మెల్యే - ఎలా దాడిచేస్తున్నాడో చూడండి (Video)

Pawan Kalyan: చంద్రబాబు, మంద కృష్ణ మాదిగను ప్రశంసించిన పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments