Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోహ్లీతో రిలేషన్షిప్‌ను వద్దనుకున్న బాలీవుడ్ నటి!

Webdunia
ఆదివారం, 17 నవంబరు 2019 (10:39 IST)
బాలీవుడ్ బుల్లితెర నటి శ్వేతా తివారీ. ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకుంది. పైగా, పిల్లలు కూడా. కుటుంబంలో ఏర్పడిన కలతల కారణంగా మొదటి భర్త రాజా చౌదరితో తెగదెంపులు చేసుకుంది. ఆ తర్వాత అభినవ్ కోహ్లీ అనే వ్యక్తిని రెండో పెళ్లి చేసుకుంది. అతనితో కూడా ఏర్పడిన మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకుంది. దీనిపై పలు రకాలుగా ప్రచారం సాగుతోంది. 
 
దీంతో శ్వేతా తివారీ కాస్తంత ఘాటుగా స్పందించింది. తన గురించి మీడియా ఏం రాసినా పట్టించుకోనని, తాను తన పిల్లల భవిష్యత్ కోసమే అభినవ్ కోహ్లీ నుంచి విడిపోతున్నట్టు తెలిపింది. తనను వేలెత్తి చూపేవారిపై తీవ్రంగా మండిపడింది.
 
తమ భాగస్వాములను మోసం చేసే వారితో పోలిస్తే తాను చాలా బెటరని శ్వేత పేర్కొంది. రిలేషన్‌షిప్‌ను వద్దనుకునే గట్స్ తనకు ఉన్నాయని తెలిపింది. ఏదైతో సరైనదో దానినే చేస్తానని చెప్పుకొచ్చింది. తన గురించి ఏమి రాసినా పట్టించుకోబోనని పునరుద్ఘాటించింది. 
 
అంతేకాదు, సామాజిక ఒత్తిళ్ల కారణంగా వివాహంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి అండగా నిలిచేందుకు ఓ ప్లాట్‌ఫామను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. కాబట్టి వివాహ బంధంలో ఎదుర్కొంటున్న బాధల నుంచి బయటకు రావాలని, ఎవరినీ కేర్ చేయొద్దని మహిళలకు పిలుపునిచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

NallaMala: పెద్దపులికి చుక్కలు చూపెట్టిన ఎలుగుబంటి.. వీడియో వైరల్

Sonia Gandhi: నేషనల్ హెరాల్డ్ కేసు: సోనియా గాంధీ రూ.142 కోట్లు సంపాదించారా?

కదులుతున్న రైలు నుంచి సూట్‌కేస్ విసిరేసారు, తెరిచి చూస్తే శవం

Jagan: చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఎందుకు? వైఎస్ జగన్ అరెస్ట్ కోసమా?

పొలిటీషియన్స్‌తో పడుకోమని నా భర్త వేధిస్తున్నాడు: భార్య ఫిర్యాదు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments