Webdunia - Bharat's app for daily news and videos

Install App

సామాజిక మాథ్యమాన్ని అలా వాడుకుంటానంటున్న శ్రద్థాకపూర్

Webdunia
బుధవారం, 1 జనవరి 2020 (14:46 IST)
సామాజిక సమస్యలపై స్పందించడానికి సోషల్ మీడియా ఓ వేదిక అంటోంది శ్రద్థాకపూర్. సామాజిక మాథ్యమాల్లో గాసిప్ లు, అనవసర వార్తలు మాత్రమే వస్తాయడానికి తాను అంగీకరించబోనటోంది. ఎవరైనా అలా మాట్లాడితే అస్సలు ఒప్పుకోవడం లేదు శ్రద్థాకపూర్.
 
ఎక్కడేం తప్పు జరిగినా తన అభిప్రాయాలను వెల్లడించడానికి ఇదో మంచి వేదిక అన్నది తన ఉద్దేశమంటోంది. సోషల్ మీడియాలో ప్రజలు చెడునే ఎక్కువగా చూస్తుంటారు. ప్రతికూల వార్తలే ఎక్కువ ప్రచారం జరుగుతుంటాయని అనుకుంటుంటారు. నేను మాత్రం అందులో మంచినే చూస్తా.
 
ఎవరు ఎలా అనుకుంటే అది అలా ఉంటుంది. ప్రతి విషయాన్ని స్పోర్టివ్ గా తీసుకుంటేనే అది మనకు ఆరోగ్యకరం. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించుకోవాలంటోంది శ్రద్థాకపూర్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ELEVEN అనే పదం రాయడం ప్రభుత్వ టీచర్‌కు రాలేదు.. వీడియో వైరల్

పాకిస్థాన్‌‌తో క్రికెట్ ఆడటం మానేయాలి.. గాంధీ చేసినట్లు చేసివుంటే బాగుండేది?

Women: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. జిల్లా సరిహద్దులు దాటి విస్తరిస్తుందా?

తమ్ముడికి సోకిన వ్యాధి బయటకు తెలిస్తే పరువు పోతుందనీ కడతేర్చిన అక్క

అమెరికాలో మళ్లీ పేలిన తుటా... గాల్లో కలిసిన ఐదుగురు ప్రాణాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments