Webdunia - Bharat's app for daily news and videos

Install App

సామాజిక మాథ్యమాన్ని అలా వాడుకుంటానంటున్న శ్రద్థాకపూర్

Webdunia
బుధవారం, 1 జనవరి 2020 (14:46 IST)
సామాజిక సమస్యలపై స్పందించడానికి సోషల్ మీడియా ఓ వేదిక అంటోంది శ్రద్థాకపూర్. సామాజిక మాథ్యమాల్లో గాసిప్ లు, అనవసర వార్తలు మాత్రమే వస్తాయడానికి తాను అంగీకరించబోనటోంది. ఎవరైనా అలా మాట్లాడితే అస్సలు ఒప్పుకోవడం లేదు శ్రద్థాకపూర్.
 
ఎక్కడేం తప్పు జరిగినా తన అభిప్రాయాలను వెల్లడించడానికి ఇదో మంచి వేదిక అన్నది తన ఉద్దేశమంటోంది. సోషల్ మీడియాలో ప్రజలు చెడునే ఎక్కువగా చూస్తుంటారు. ప్రతికూల వార్తలే ఎక్కువ ప్రచారం జరుగుతుంటాయని అనుకుంటుంటారు. నేను మాత్రం అందులో మంచినే చూస్తా.
 
ఎవరు ఎలా అనుకుంటే అది అలా ఉంటుంది. ప్రతి విషయాన్ని స్పోర్టివ్ గా తీసుకుంటేనే అది మనకు ఆరోగ్యకరం. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించుకోవాలంటోంది శ్రద్థాకపూర్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆ నంబర్ వుంటేనే తత్కాల్ టిక్కెట్లు బుకింగ్.. రైల్వే శాఖ

వైట్ కాలర్ ఉద్యోగుల కంటే ఎక్కువ సంపాదిస్తున్న ఆటో డ్రైవర్!!

ఒక ఇంట్లో చదువుకునే పిల్లలు ఎంతమంది ఉన్నా అందరికీ రూ.15 వేలు: మంత్రి నారా లోకేశ్

మేఘాలయ హనీమూన్ కేసు: నా సోదరి తప్పు చేసింది, మరణశిక్ష విధించాలి (video)

జగన్ - భారతి వల్లే ఈ దరిద్రమంతా : ఆదినారాయణ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తర్వాతి కథనం
Show comments