సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ భార్య రూహి మృతి.. కారణం?

సెల్వి
గురువారం, 15 ఫిబ్రవరి 2024 (20:48 IST)
Senthil Kumar
ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ భార్య రూహి గురువారం మధ్యాహ్నం అనారోగ్యం కారణంగా కన్నుమూశారు. మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్ కారణంగా సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో ఆమె తుదిశ్వాస విడిచారు.
 
రూహి 2003 నుండి సెలబ్రిటీ యోగా శిక్షకురీలిగా ఉన్నారు. భారత్ ఠాకూర్ ఈమె శిక్ష్యుడు. ప్రభాస్, తమన్నా, ఇలియానా వంటి ఇతర తారలకు రూహి యోగా ట్రైనర్.
 
రుహీనాజ్ అకా రూహి మరణం ఫిల్మ్ ఇండస్ట్రీని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆమె కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అదే కారణంతో సెంథిల్ కుమార్ తన పనులన్నింటికీ విరామం తీసుకున్నాడు. సెంథిల్ - రూహి జూన్ 2009లో వివాహం చేసుకున్నారు.
 
జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో ఉదయం 9 గంటలకు అంత్యక్రియలు జరగనున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కేటీఆర్ పర్యటన... ఛాతినొప్పితో కెమెరామెన్ దామోదర్ మృతి.. అందరూ షాక్

సినిమా అవకాశాల పేరుతో 13 యేళ్ల బాలికపై అత్యాచారం

Jagan: మూడు రాజధానుల విషయంపై నోరెత్తని జగన్.. అదో పెద్ద స్కామ్ అంటూ..?

ఐటీ ఉద్యోగుల రద్దీకి బ్రేక్.. నగరం మధ్యలో కొత్త ఎక్స్‌ప్రెస్ వే.. ఎక్కడంటే?

కొత్త సంవత్సర వేడుకలు.. సైబరాబాద్ పోలీసుల కొత్త మార్గదర్శకాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments