Webdunia - Bharat's app for daily news and videos

Install App

నటి శోభన ఇంట్లో నగదు చోరీ.. ఎవరు చేశారో తెలుసా?

Webdunia
శనివారం, 29 జులై 2023 (14:41 IST)
నటి శోభన ఇంట్లో రూ.40వేలు నగదు చోరీకి గురైంది. ఈ ఘటనపై పోలీసులకు శోభన ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు శోభన ఇంట్లో పని చేసే పనిమనిషే డబ్బు దొంగిలించిందని తెలిపారు. 
 
దీంతో పనిమనిషి కూడా తన తప్పును ఒప్పుకుంది. తనకు ఆర్థిక సమస్యలు ఉన్నాయని అందుకే డబ్బు దొంగిలించవలసి వచ్చిందని శోభనకు తెలిపింది. క్షమించమని వేడుకుంది. దీంతో శోభన కేసును వెనక్కు తీసుకుంది. 
 
పనిమనిషిని క్షమించి వదిలేసింది. ఆమెని తిరిగి పనిలో నియమించుకుంది. శోభన, ఆమె తల్లి చెన్నై తేనాంపేట శ్రీమాన్ శ్రీనివాస రోడ్డులోని ఇండిపెండెంట్ హౌస్‌లో నివసిస్తున్నారని పోలీసులు చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలుగు రాష్ట్రాల సమస్యల కోసం మంత్రుల ఉప సంఘం... డ్రగ్స్‌పై యుద్ధం... (Video)

హైదరాబాద్ ప్రజాభవన్‌లో తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశం ప్రారంభం (వీడియో)

జూలై 22 నుంచి బడ్జెట్ సమావేశాలు... 23న బడ్జెట్ దాఖలు

బడలిక కారణంగా సరిగ్గా చర్చించలేక పోయా : జో బైడెన్

కేసీఆర్ మరో ఎమ్మెల్యే షాక్ : కాంగ్రెస్ గూటికి గద్వాల ఎమ్మెల్యే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పప్పు ఎందుకు తినాలో తెలుసా?

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments