బాలీవుడ్ బోల్డ్ హీరోయిన్స్ మధ్య వార్.. అసలు సంగతేంటి?

Webdunia
శుక్రవారం, 11 నవంబరు 2022 (15:58 IST)
బాలీవుడ్ బోల్డ్ హీరోయిన్స్ రాఖీ సావంత్, షెర్లిన్ చోప్రా పోలీస్ స్టేషన్ గడపతొక్కారు. ఇద్దరూ పరస్పరం లైంగిక వేధింపులు, పరువు నష్టం ఫిర్యాదులు చేసుకున్నారు. నిర్మాత సాజిద్ ఖాన్‌పై షెర్లిన్ చోప్రా లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన తర్వాత ఆమెకు, రాఖీకి మధ్య వార్ మొదలైంది. 
 
నిర్మాత సాజిద్‌కు రాఖీ మద్దతిచ్చింది. ప్రతిగా షెర్లిన్ కూడా సావంత్‌ను తిట్టిపోసింది. అలాగే రాఖీ సావంత్ కూడా ఆమె లాయర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రాఖీ సావంత్‌పై పోలీసులు వివిధ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 
 
ఇకపోతే.. రాఖీ సావంత్, మీడియాతో మాట్లాడుతూ, సాజిద్ ఖాన్‌పై ఆమె చేసిన ఆరోపణలకు సంబంధించి చోప్రాపై పరువు నష్టం కలిగించే, అవమానకరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రతిగా, షెర్లిన్ చోప్రా విలేకరులతో మాట్లాడుతూ సావంత్‌పై తిట్టిపోసింది. ఈ వార్ ప్రస్తుతం బాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

షాక్, పానీపూరీ తినేందుకు నోరు బాగా తెరిచింది, దవడ ఎముక విరిగింది (video)

Monkeys: వరంగల్, కరీంనగర్‌లలో కోతులు.. తరిమికొట్టే వారికే ఓటు

భయానకం, సింహం డెన్ లోకి వెళ్లిన వ్యక్తిని చంపేసిన మృగం (video)

Vidadhala Rajini: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బైబై చెప్పేయనున్న విడదల రజని?

Dog To Parliament: కారులో కుక్కను పార్లమెంట్‌కు తీసుకొచ్చిన రేణుకా చౌదరి.. తర్వాత?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?

తర్వాతి కథనం