Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలీవుడ్ బోల్డ్ హీరోయిన్స్ మధ్య వార్.. అసలు సంగతేంటి?

Webdunia
శుక్రవారం, 11 నవంబరు 2022 (15:58 IST)
బాలీవుడ్ బోల్డ్ హీరోయిన్స్ రాఖీ సావంత్, షెర్లిన్ చోప్రా పోలీస్ స్టేషన్ గడపతొక్కారు. ఇద్దరూ పరస్పరం లైంగిక వేధింపులు, పరువు నష్టం ఫిర్యాదులు చేసుకున్నారు. నిర్మాత సాజిద్ ఖాన్‌పై షెర్లిన్ చోప్రా లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన తర్వాత ఆమెకు, రాఖీకి మధ్య వార్ మొదలైంది. 
 
నిర్మాత సాజిద్‌కు రాఖీ మద్దతిచ్చింది. ప్రతిగా షెర్లిన్ కూడా సావంత్‌ను తిట్టిపోసింది. అలాగే రాఖీ సావంత్ కూడా ఆమె లాయర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రాఖీ సావంత్‌పై పోలీసులు వివిధ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 
 
ఇకపోతే.. రాఖీ సావంత్, మీడియాతో మాట్లాడుతూ, సాజిద్ ఖాన్‌పై ఆమె చేసిన ఆరోపణలకు సంబంధించి చోప్రాపై పరువు నష్టం కలిగించే, అవమానకరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రతిగా, షెర్లిన్ చోప్రా విలేకరులతో మాట్లాడుతూ సావంత్‌పై తిట్టిపోసింది. ఈ వార్ ప్రస్తుతం బాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అద్దెకు ఉంటున్న యువతి బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరా... లైవ్‌లో చూస్తూ పైశాచికం...

హనీమూన్ ట్రిప్ పేరుతో ఘరానా మోసం... కొత్త జంటకు కుచ్చుటోపీ...

ఒక్క ఛాన్స్ వస్తే హోం మంత్రిని అవుతా.. ఆపై రెడ్ బుక్ ఉండదు.. బ్లడ్ బుక్కే : ఆర్ఆర్ఆర్

హిమాచల్ ప్రదేశ్ ఆగని వర్షాలు... వరదలకు 75 మంది మృతి

రూ.7.5 కోట్ల ఫెరారీ కారుకు రూ.1.42 కోట్ల పన్ను.. క్షణాల్లో చెల్లించిన కోటీశ్వరుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం