Webdunia - Bharat's app for daily news and videos

Install App

శర్వానంద్ - లావణ్య త్రిపాఠిల "రాధ"కు సెన్సార్ పూర్తి.. క్లీన్ 'యు' సర్టిఫికేట్

వరుస విజయాల హీరోగా పేరు తెచ్చుకున్న శర్వానంద్, లావణ్య త్రిపాఠిలు కలిసి నటించిన చిత్రం "రాధ". ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై చంద్రమోహన్ దర

Webdunia
మంగళవారం, 9 మే 2017 (16:03 IST)
వరుస విజయాల హీరోగా పేరు తెచ్చుకున్న శర్వానంద్, లావణ్య త్రిపాఠిలు కలిసి నటించిన చిత్రం "రాధ". ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై చంద్రమోహన్ దర్శకత్వంలో భోగవల్లి బాపినీడు నిర్మిస్తున్నారు. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. మే 12న విడుదలకానుంది. 
 
దీనిపై బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ మాట్లాడుతూ... "వరుస విజయాలతో బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతున్న యువ కథానాయకుడు శర్వానంద్ హీరోగా రూపొందుతోన్న అవుటండ్ అవుట్ ఎంటర్‌టైనర్ 'రాధ'. ఈ సినిమా నిర్మాణాంతర కార్యక్రమాలను పూర్తి చేసుకుని క్లీన్ 'యు' సర్టిఫికేట్ పొందింది. సెన్సార్ పూర్తి కావడంతో సినిమాను మే 12న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ లెవల్లో మే 12న విడుదల చేస్తున్నట్టు తెలిపారు. 
 
ఇటీవల విడుదలైన ఈ సినిమా పాటలు, థియేట్రికల్ ట్రైలర్స్‌కు ప్రేక్షకుల మంచి స్పందన వచ్చింది. చంద్రమోహన్‌కు 'రాధ' తొలి చిత్రమే అయినా సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. రొమాన్స్, కామెడీ , ఏక్షన్ సమపాళ్ళలో ఉండే మా సినిమా అటు క్లాస్ ప్రేక్షకులను, ఇటు మాస్ ప్రేక్షకులను అలరించే చిత్రం 'రాధ' శర్వానంద్ కెరీర్‌లో మరో హిట్ మూవీ అవుతుంది" అని చెప్పుకొచ్చారు. 

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments