Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెబ్ సిరీస్‌లో సానియా మీర్జా.. మిర్చీ మమ్మీ అంటూ యువీ..?

Webdunia
సోమవారం, 16 నవంబరు 2020 (16:38 IST)
టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఇపుడు నటనతో ఆకట్టుకునేందుకు సిద్ధమవుతుంది. ఎంటీవీ నిషేధ్ ఎలోన్ టుగెదర్ వెబ్ సిరీస్‌తో ప్రేక్షకులను అలరించనుంది. 5 ఎపిసోడ్స్‌లుగా సాగే వెబ్ సిరీస్ ఎంటీవీ నవంబర్ చివరి వారం నుంచి ప్రసారం కానుంది. 
 
భారత్‌లో ట్యుబర్య్కులోసిస్‌పై అవగాహన కల్పించేలా ఈ సిరీస్ కొనసాగనుంది. టీబీ నిరంతరం పీడిస్తున్న సమస్య అని, కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో చాలా ప్రభావం చూపించే అవకాశముంటుందని సానియామీర్జా అభిప్రాయపడింది. ఎంటీవీ సమర్పిస్తున్న ఈ షోతో చేపట్టే సమిష్టి కృషి ద్వారా దేశంలో సానుకూల మార్పు తీసుకునేందుకు దోహదపడుతుందని సానియామీర్జా ఆకాంక్షించింది.
 
ఇదిలా ఉంటే.. సానియా మీర్జా 34వ ఏట అడుగుపెట్టింది. ఈ సందర్భంగా భారత స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్ సానియాకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు.సానియాను "మిర్చీ మమ్మీ" అని ప్రస్తావించిన యువీ టెన్నిస్ స్టార్‌కు ఇది అద్భుతమైన సంవత్సరం కావాలని కోరుకున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అరుణాచల కొండపై విదేశీ మహిళపై గైడ్ అఘాయిత్యం!

Mamata Banerjee: సునీతా విలియమ్స్‌కు భారత రత్న అవార్డును ప్రదానం చేయాలి

ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ సమీపంలో అశోక్ లేలాండ్ బస్సు తయారీ ప్లాంట్‌ ప్రారంభం

కాశ్మీర్‌లో జష్న్-ఎ-బహార్ సీజన్, తులిప్ గార్డెన్‌లో లక్షల తులిప్‌ పుష్పాలు

Smita Sabharwal: స్మితా సభర్వాల్‌కు నోటీసు జారీ.. ఆ నిధులను తిరిగి ఇవ్వాలి...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments