Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెబ్ సిరీస్‌లో సానియా మీర్జా.. మిర్చీ మమ్మీ అంటూ యువీ..?

Webdunia
సోమవారం, 16 నవంబరు 2020 (16:38 IST)
టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఇపుడు నటనతో ఆకట్టుకునేందుకు సిద్ధమవుతుంది. ఎంటీవీ నిషేధ్ ఎలోన్ టుగెదర్ వెబ్ సిరీస్‌తో ప్రేక్షకులను అలరించనుంది. 5 ఎపిసోడ్స్‌లుగా సాగే వెబ్ సిరీస్ ఎంటీవీ నవంబర్ చివరి వారం నుంచి ప్రసారం కానుంది. 
 
భారత్‌లో ట్యుబర్య్కులోసిస్‌పై అవగాహన కల్పించేలా ఈ సిరీస్ కొనసాగనుంది. టీబీ నిరంతరం పీడిస్తున్న సమస్య అని, కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో చాలా ప్రభావం చూపించే అవకాశముంటుందని సానియామీర్జా అభిప్రాయపడింది. ఎంటీవీ సమర్పిస్తున్న ఈ షోతో చేపట్టే సమిష్టి కృషి ద్వారా దేశంలో సానుకూల మార్పు తీసుకునేందుకు దోహదపడుతుందని సానియామీర్జా ఆకాంక్షించింది.
 
ఇదిలా ఉంటే.. సానియా మీర్జా 34వ ఏట అడుగుపెట్టింది. ఈ సందర్భంగా భారత స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్ సానియాకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు.సానియాను "మిర్చీ మమ్మీ" అని ప్రస్తావించిన యువీ టెన్నిస్ స్టార్‌కు ఇది అద్భుతమైన సంవత్సరం కావాలని కోరుకున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కరోనా టీకాలు వేయించుకోవడంతో ఆ శక్తి తగ్గిపోయిందా?

'థగ్ లైఫ్' చిత్ర ప్రదర్శనను అడ్డుకోండి : కర్నాటక మంత్రి పిలుపు

ఆమె చిన్నపిల్ల కాదు కదా, 40 ఏళ్ల మహిళ 23 ఏళ్ల వాడితో అన్నిసార్లు ఎందుకు వెళ్లింది?

లిఫ్టులో ఇరుక్కున్న కుమారుడు.. గుండెపోటుతో తండ్రి మృతి

టీడీపీ అధ్యక్షుడుగా నారా చంద్రబాబు నాయుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

ఆరోగ్యానికి మేలు చేసే బఠాణీ, ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments